Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

*నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు*

 

తనపై, తన భార్యపై దాడి జరిగిందని చంద్రగిరి పీఎస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.

Related posts

బిడ్డల విద్యపై… దృష్టి లేని తల్లిదండ్రులు…. సామాన్యుల కు అందని వైద్యం.. ప్రజారోగ్యానికి భరోసా లేదు… వైద్యవిద్య కూడా… రాజకీయమే…

Garuda Telugu News

గీత కార్మికుల మద్యం దుకాణాలకు, దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు

Garuda Telugu News

విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

Garuda Telugu News

Leave a Comment