Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నేడు నారాయణవనం రెవిన్యూ సదస్సుకు ఎమ్మెల్యే గారు హాజరు

*నేడు నారాయణవనం రెవిన్యూ సదస్సుకు ఎమ్మెల్యే గారు హాజరు*

మంగళవారం ఉదయం 10 గంటలకు నారాయణవనం లో నిర్వహించే రెవిన్యూ సదస్సులో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పాల్గొంటారు.

ఈ సందర్భంగా రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

మండలం లోని రెవిన్యూ శాఖతో పాటు అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

Related posts

చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

Garuda Telugu News

టిడిపి నేత వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు.. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు

Garuda Telugu News

Leave a Comment