Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

 

బైరెడ్డిపల్లి గరుడదాత్రి

 

 

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ఉన్న సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు గ్రామ సచివాలయం ద్వారా అందించు సేవలను బోర్డు రూపంలో ప్రదర్శించి సచివాలయంలో ఉంచాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీ కేశవులు , బైరెడ్డిపల్లి సర్పంచ్ శ్రీ వెంకటేష్ మరియు కన్వీనర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

Garuda Telugu News

రైతుల యూరియా అవస్తల పరిష్కారానికి సహకారం

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

Garuda Telugu News

Leave a Comment