Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

ప్రచురణార్థం

 

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

 

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్తు చార్జీలపై బాదుడే బాదుడని గత ప్రభుత్వాన్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు 8114 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజలపై భారాలు వేస్తున్నారని సిపిఎం మండల నాయకురాలు అమ్ముదా విమర్శించారు.

 

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నాగలాపురం మండల విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలియ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అమృత గౌసియా బాలాజీ తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

Garuda Telugu News

ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం

Garuda Telugu News

పవన్ అనూహ్య నిర్ణయం -…!!

Garuda Telugu News

Leave a Comment