Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

 

నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు

Garuda Telugu News

ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. కాన్పూర్‌లో మరో డాక్టర్ అరెస్ట్

Garuda Telugu News

హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి  – సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు డిమాండ్

Garuda Telugu News

Leave a Comment