Category : ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి వేగవంతం* – *ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ
*రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి వేగవంతం* – *ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ* *స్వర్ణకెరటాలు(సూళ్లూరుపేట)* రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే...
నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా…
*నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా…* *రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* *రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలబెట్టిన చారిత్రాత్మక నిర్ణయానికి పట్టణంలో...
05-12-2025 తేదీ శుక్రవారం నాడున సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి
అందరికి నమస్కారం!!! రేపు అనగా 05-12-2025 తేదీ శుక్రవారం నాడున సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పిచ్చాటూరు మండల హెడ్ క్వార్టర్...
ఏపీలో ఎస్హెచ్జీలు నిర్వహిస్తున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎన్ని?
*ఏపీలో ఎస్హెచ్జీలు నిర్వహిస్తున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎన్ని?* – లోక్సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ ఎన్నని, ముఖ్యంగా నెల్లూరులో...
రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన
*రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన* రేపు అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నారాయణవనం, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పర్యటించనున్నారు. *ఉదయం...
తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM)3.0)ను జయప్రదం చేయండి
*తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM)3.0)ను జయప్రదం చేయండి* : *విద్యార్థుల తల్లిదండ్రులకు…డీవీఎంసీ మెంబెర్ గుత్తి త్యాగరాజు విజ్ఞప్తి.* వరదయ్యపాలెం, డిసెంబర్ 04. *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యార్థుల...
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల బాదుడు, ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల బాదుడు, ప్రభుత్వం కీలక ఆదేశాలు..!! ఆంద్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక కారణంతో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి....
ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి
ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కీలగరం సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సత్యవేడు నియోజకవర్గంలో ఇళ్ళు లేని...
వాయులింగేశ్వర స్వామి అభిషేక సమయ కాలాలు మార్చవద్దు
వాయులింగేశ్వర స్వామి అభిషేక సమయ కాలాలు మార్చవద్దు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీకాళహస్తి వాయు లింగేశ్వరుడు దివ్య క్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పిలవబడే...
విఆర్ కండ్రిక వద్ద దెబ్బతిన్న మినీవంతెనను పరిశీలించిన శంకర్ రెడ్డి..
విఆర్ కండ్రిక వద్ద దెబ్బతిన్న మినీవంతెనను పరిశీలించిన శంకర్ రెడ్డి. సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ వద్ద దెబ్బతిన్న మినీవంతెనను నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి గురువారం పరిశీలించారు.బంగాళాఖాతంలో ఏర్పడ్డ...
సీయం చంద్రబాబు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నా
సీయం చంద్రబాబు సహకారంతో చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్నా చిత్తూరు చారిత్రాత్మక నేపథ్యాన్ని వెలుగెత్తి చాటుతున్నా ఏపీకి కేటాయించే పథకాల అమలుకు సంబంధించి వివరాలను రాబడుతున్నా.. అమలయ్యే పథకాల సమాచారాన్ని అందించడంలో కేంద్రం...
శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి పరామర్శ
శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి పరామర్శ రేవంత్ కుమార్ మృతి చెందడంతో సత్యవేడు పట్టణం దుఃఖవాతావరణంలో మునిగిపోయిన సమయంలో, టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ **శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు** ప్రత్యేకంగా పలని...
రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా జనసేన నేత మునస్వామి
రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా జనసేన నేత మునస్వామి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రొసీడింగ్ అందుకున్న మునస్వామి.. తిరుపతి, డిసెంబర్ 03: రుయా హాస్పిటల్ హె.డి.ఎస్ మెంబర్ గా మునస్వామి...
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి* *రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు మరోసారి వైసీపీ ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాధ రెడ్డి వినతి* తిరుపతి జిల్లాలో రైల్వే...
రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు....
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రావాలంటూ ప్రధాని మోడీని...
పిచ్చటూరు అరణీయర్ ప్రాజెక్ట్ సందర్శించిన ఎమ్మెల్యే
పిచ్చటూరు అరణీయర్ ప్రాజెక్ట్ సందర్శించిన ఎమ్మెల్యే...
అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయండి
అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయండి. మ్యాన్ హోల్స్ వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేయండి. ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య. దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన...
శబరిమలై కి వెళ్తూన్న అయ్యప్ప భక్తులకు రోడ్డు ప్రమాదం.
శబరిమలై కి వెళ్తూన్న అయ్యప్ప భక్తులకు రోడ్డు ప్రమాదం. తమిళనాడు లోని తేనె జిల్లా వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వీరు వరదయ్య పాలెం మండలం కు చెందిన వారుగా ఓ...
కీలపూడి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
*కీలపూడి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే* పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే కీలపూడి గ్రామ సచివాలయానికి...
శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల, 02 డిసెంబర్...
చెన్నై సిటీలో విచిత్ర పరిణామం.. సబ్వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు…
చెన్నై సిటీలో విచిత్ర పరిణామం.. సబ్వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు… చెన్నై లో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం వింకోనగర్ డిపో నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరకు నడుస్తున్న బ్లూ లైన్ మెట్రో...
అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం…
అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం…సైకిల్ గుర్తే మన నిర్దేశం…తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ…టిడిపి కార్యకర్తల సమావేశంలో పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి… టిడిపిలో ఉన్న ప్రతి కార్యకర్త,నాయకులందరూ పార్టీ అధిష్టానం గొడుగు కింద పనిచేయాల్సి...
గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి
గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి శెట్టిపల్లి కి సంబంధించి పట్టాలు త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలి :రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖా మాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి...
గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్
*గుంటూరు జిల్లా పోలీస్…* *ది.02.12.2025*. గుంటూరు జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు 📍గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి...
తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…
తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా… రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు నగిరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం, నిండ్ర, నగరి మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసే...
అరుదైన రికార్డుని సాధించిన అల్లు అర్జున్ కూతురు
*అరుదైన రికార్డుని సాధించిన అల్లు అర్జున్ కూతురు* *ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అసాధారణ ప్రతిభ కనబరిచి...
అందుకే మోదీ మాటను ప్రపంచ నేతలు వింటున్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్
అందుకే మోదీ మాటను ప్రపంచ నేతలు వింటున్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్...
పేద కుటుంబాలకు భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్
ఆత్మకూరు 02-12-2025 *పేద కుటుంబాలకు భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్* ➖ *అత్యవసర వైద్యసేవలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి* ➖ *ఆత్మకూరులో ఇప్పటివరకు 565మందికి రూ.5.72 కోట్లు మంజూరు* ...
ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!
*ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!* *నేడు చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు* చెన్నై: ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి...
రైలు కింద ప్రేమ జంట రొమాన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం
*రైలు కింద ప్రేమ జంట రొమాన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం* ఇటీవల కొందరు ప్రేమికులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము జనాల మధ్య ఉన్నామనే విషయం మర్చిపోయి.. మరీ ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని ప్రేమ జంటలు...
మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారెతో కలిసి నివేదిక అందజేయడం జరిగింది
*ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారెతో కలిసి...
తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జి మినిస్టర్ మరియూ...
పార్టీ అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం
పార్టీ అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం టిడిపి కార్యకర్తల సమావేశంలో పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో ఉన్న ప్రతి కార్యకర్త,నాయకులందరూ పార్టీ అధిష్టానం గొడుగు కింద పనిచేయాల్సి ఉందని, అందువల్ల పార్టీపరంగా తీసుకుంటున్న...
పవన్పై మూకుమ్మడి దాడి – కాంగ్రెస్ లీడర్లకు “కీ” ఇచ్చిందెవరు?
పవన్పై మూకుమ్మడి దాడి – కాంగ్రెస్ లీడర్లకు “కీ” ఇచ్చిందెవరు? రాజకీయాల్లో ఏదైనా సంఘటనకు లేదా కామెంట్లకు రియాక్షన్ ఆలస్యం అయితే దానికి కాలం తీరిపోతుంది. కానీ ఆలస్యంగా రియాక్ట్ అవడానికి మాత్రం ఖచ్చితంగా...
కేరళ ముఖ్యమంత్రి కి ఈడీ నోటీసులు?
*కేరళ ముఖ్యమంత్రి కి ఈడీ నోటీసులు?* హైదరాబాద్:డిసెంబర్ 01 కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి...
శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే
శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే సారా.. మద్యం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని పవిత్రమైన శివాలయం కు ఎలా చైర్మన్గా చేస్తారు అంటూ...
తిరుపతి ఐఐటీ కాలేజ్ 8 వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ – 2025 లో పాల్గొన్న మంత్రి నారాయణ
*తిరుపతి ఐఐటీ కాలేజ్ 8 వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ – 2025 లో పాల్గొన్న మంత్రి నారాయణ.* తిరుపతి (ఏర్పేడు) ఐఐటీ కాలేజ్ లో సోమవారం ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ వారు...
అభివృద్ధి–సంక్షేమం రెండూ సమాన ప్రాధాన్యతతో కొనసాగుతాయి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
*ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్న దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం* *అభివృద్ధి–సంక్షేమం రెండూ సమాన ప్రాధాన్యతతో కొనసాగుతాయి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* *తిరుపతి...
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
*విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు* *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వసతిగృహాలలో ఫుడ్ పొయిజనింగ్ ఘటనలపై లోక్సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న* ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన...
స్థానిక ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చర్యలు తీసుకోవాలి- సిపిఎం
స్థానిక ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చర్యలు తీసుకోవాలి- సిపిఎం సురుటుపల్లి దేవస్థానం ఈవో సత్యవేడు ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా...
సురూటుపల్లి దేవస్థానం ఈవో లత గారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి -కేవీపీస్
ప్రచురణార్థం తేది 2-12-2025 కేవీపీస్ -అరుణాచలం సురూటుపల్లి దేవస్థానం ఈవో లత గారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి -కేవీపీస్ సురుటుపల్లి దేవస్థానం ఈవో సత్యవేడు ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని కారణంగా ఆమెపై...
స్థానిక దళిత ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి- బీఎస్పీ
స్థానిక దళిత ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి- బీఎస్పీ *సురుటుపల్లి దేవస్థానం ఈవో సత్యవేడు ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని...
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను
ఢిల్లీ-02-12-25 —————— *రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు , ఏపి హోం శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు, కేంద్ర మంత్రి,సహచర ఎంపీలతో ఢిల్లీలో కేంద్ర...
జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం
*జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం* తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి డీఆర్సీ...
శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం
శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం – పారిశ్రామిక సేవల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం శ్రీసిటీ, నవంబర్ 26, 2025: పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’...
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్ నాగలాపురం నందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ప్రపంచ...
గంగమ్మ గుడి కి ఆర్యవైశ్యుల సంఘం రూ. 6 లక్షల విరాళం
గంగమ్మ గుడి కి ఆర్యవైశ్యుల సంఘం రూ. 6 లక్షల విరాళం తిరుపతి,నవంబర్ 25: తాత్యయగుంట గంగమ్మ ఆలయానికి ఆర్యవైశ్య సంఘం ఆరులక్షల వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు విరాళం అందించింది. మంగళవారం ఉదయం...
సత్యవేడు వెలుగులో కుర్చీలకు కూడా “కరువాయే”
సత్యవేడు వెలుగులో కుర్చీలకు కూడా “కరువాయే” మహిళా సమైక్య సమావేశంలో సీసీలు నిల్చున్న దుస్థితి. తిరుపతి జిల్లా సత్యవేడు గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో( వెలుగు) కుర్చీలు కూడా కరువైనట్టు పై చిత్రాన్ని చూస్తే...
ఓలూరు రాయల చెరువు తెగిపోవడం వల్ల కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే
ఓలూరు రాయల చెరువు తెగిపోవడం వల్ల కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. *ఈ ప్రాంతాలలో సహాయ కార్యక్రమాల కోసం రూ.20 లక్షలు ఎంపీ నిధులు కేటాయించిన ఎంపీ...
ముంపు బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటాం
*ముంపు బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటాం* ✍️ *కళత్తూరు లో బాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ* ✍️ *కేవిబి పురం లో ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ* ✍️ *పిచ్చాటూరు...
అయ్యప్ప స్వామి భక్తులు భక్తి సిద్దతో మాల ధరించుకొని స్వామియే అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప కొండ శబరిమల
*తిరుపతి జిల్లా* *పిచ్చాటూరు మండలంలోని సిద్దిరాజుకండిగ గ్రామం మరియు శివగిరి గ్రామం ఈ యొక్క రెండు గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు భక్తి సిద్దతో మాల ధరించుకొని స్వామియే అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప...
కోర్టు వారెంట్తోనే కేటీఆర్ అరెస్ట్
కోర్టు వారెంట్తోనే కేటీఆర్ అరెస్ట్ ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. గవర్నర్ అనుమతి చార్జిషీటు దాఖలు చేయడానికే.....
శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి
తిరుమల, 2025 నవంబర్ 21 శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం...
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ……………ప్రజా దర్బార్లో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి. …… ♂️ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల్లో చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉందని తిరుపతి...
మరో పది రోజుల్లో టిడిపి మండల అధ్యక్షుల నియామక ప్రకటన
మరో పది రోజుల్లో టిడిపి మండల అధ్యక్షుల నియామక ప్రకటన నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి. ..సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి టిడిపి మండల అధ్యక్షులు ఎవరన్నది మరో పది రోజుల్లో...
ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్
*ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్* ✍️ *మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనకు ప్రతిరూపం ఈ ప్రజా దర్బార్* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *నారాయణవనం లో...
సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు
నల్లచెరువు ఆయ కట్టు మెంబెర్ నాగలాపురం తూర్పు కాలనీ నివాసి గౌరీ సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు, ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, CMRF ద్వారా...
తిరుమల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.
తిరుమల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. తిరుమల పర్యటనలో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము గారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు,...
సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పని చేస్తా..
*సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పని చేస్తా..* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం* ✍️ *సత్యవేడు మండలం జడేరి లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ* ...
నారాయణవనంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన
నారాయణవనంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన ఉ.10 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్.. సా.3 గంటలకు బాలికల హైస్కూల్ లో మినీ ఆడిటోరియం ప్రారంభం అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే...
మనుషుల్లో ప్రేమ ఉన్నంతవరకు సత్యసాయి బాబా మనమధ్యే ఉంటారు
*మనుషుల్లో ప్రేమ ఉన్నంతవరకు సత్యసాయి బాబా మనమధ్యే ఉంటారు* *ఇక్కడకు వచ్చినపుడల్లా బంగారూ అని బాబా పిలచినట్లుగా అన్పిస్తుంది* *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన బాటలో మనమంతా నడవాలి* *ప్రపంచస్థాయి ప్రమాణాలతో సత్యసాయి...
నాయి బ్రాహ్మణ కులవృత్తికి పేటెంట్ హక్కు కల్పించాలి…
నాయి బ్రాహ్మణ కులవృత్తికి పేటెంట్ హక్కు కల్పించాలి… … కార్పొరేట్ సెలూన్ షాపులను ప్రభుత్వం రద్దు చేయాలి… కులదూషణపై ప్రత్యేక జీవోను వెంటనే అమలు చేయాలి… రాయలసీమ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక తీర్మానం… తిరుపతి,...
30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం
*30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం* ✍️ *ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు* ✍️ *సాయంత్రం 6 గంటలకు అరణియార్ గేట్లు ఎత్తివేత* పిచ్చాటూరు అరణియార్ నీటిమట్టం...
ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి
*ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి* ✍️ *ఉద్యోగులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలి* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *వెస్ట్ వరత్తూరు లో ఉపాధి పనులకు ఎమ్మెల్యే...
కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి…..
పాకాల. తిరుపతి జిల్లా, కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి….. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయితీ కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు...
మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్…
మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్… తిరుపతి, నవంబర్ 16 : కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర నేత...
దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్
దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్ తిరుపతి, నవంబర్ 16 : రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల...
అంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం
*అంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం…* *కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టిన దేవస్థానం చైర్మన్ బాలచంద్ర నాయుడు…* సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలంలోని కైలాస కోనలో ఆదివారం దేవస్థానం...
బాధితునికి సీఎం రిలీఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం
*బాధితునికి సీఎం రిలీఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం* పిచ్చాటూరు మండలం అప్పంబట్టు గ్రామానికి చెందిన సి.పీ వాసు కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం పంపిణీ...
మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి* – *: ఈనెల 17 వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ* – *: జిల్లా...
యాసిడ్ లారీ ని ఢీ కొన్న అయ్యప్ప స్వాముల బస్సు
యాసిడ్ లారీ ని ఢీ కొన్న అయ్యప్ప స్వాముల బస్సు – పీలేరు – కల్లూరు మార్గంలో అయ్యప్ప స్వాముల బస్సు కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం – ఎం జె ఆర్...
కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు..
కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు.. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం కార్తిక దీపాన్ని ఎత్తుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి తాటాకు ఇల్లు కావడంతో ఎగసిపడ్డ మంటలు పక్కనే...
టీటీడీ చైర్మన్ ను కలసిన కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్
టీటీడీ చైర్మన్ ను కలసిన కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తిరుపతి, నవంబర్ 15: తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ బీయర్ నాయుడు ను రాష్ట్ర కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తోట వాసుదేవ్...
శ్రీసిటీలో 5 యూనిట్లను వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.*
*విశాఖ : శ్రీసిటీలో 5 యూనిట్లను వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.* *శ్రీసిటీలో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు.* *రూ.2,320 కోట్లతో ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టులు.....
కర్మ హిట్స్ బ్యాక్ – కవిత చెప్పింది అందరికీ వర్తిస్తుంది !
కర్మ హిట్స్ బ్యాక్ – కవిత చెప్పింది అందరికీ వర్తిస్తుంది ! కర్మ హిట్స్ బ్యాక్ అని జూబ్లిహిల్స్ ఉపఎన్నికల తర్వాత కవిత ట్వీట్ పెట్టారు. నిజానికి ఆమె ఆ ట్వీట్ లో ఇంకేమీ...
మహానగరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు
హైదరాబాద్: మహానగరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. ఆయన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేస్తూ, డబ్బు దండుకునే...
*అ* క్షరాలు నేర్పిన గురువు… *ఆ* కలి తీర్చారు..
*అ* క్షరాలు నేర్పిన గురువు… *ఆ* కలి తీర్చారు.. _ కళత్తూరు, పాతపాలెం అరుంధతి వాడ విద్యార్థులకు గురువు చేయూత _ కష్టకాలంలొ ఉన్న విద్యార్థుల కుటుంబాలకు గురువుగారి అండ ఆయన...
ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిని అంగన్వాడీలను మెయిన్ అంగనవాడీలుగా నియమించడం జరిగింది 48 మంది మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా నియమక పత్రాలను అందించిన *ప్రభుత్వ విప్ మరియు...
చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
*ఆర్ఎస్ఎఎస్టీఎఫ్* ( *RSASTF* ) # చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం # ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు # దుంగలను రవాణా చేస్తున్న కారు సీజ్ తిరుపతి...
మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే…
మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇమామ్ మౌజన్ ల గౌరవ వేతనాలకు జీతాలకు ముడిపెట్టొద్దు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గౌరవ వేతనాలు ప్రవేశపెట్టాం. గౌరవ వేతనాలే...
పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
👉 చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు 👉 చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి, పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి, యర్రావారిపాలెం, చిన్నగొట్టుగళ్ళు...
సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు..
సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు.. ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 243 స్థానాలకు గాను 200 లకు పైగా మరొకసారి గెలుపొందిన ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం. బీజేపీ మండల అధ్యక్షులు...
యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు
తేదీ: 15-11-2025, పిచ్చాటూరు మండలం,(ఎంకేటి మహల్) తిరుపతి జిల్లా. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి...
లులు మాల్తో ఏపీ ప్రభుత్వం MoU
లులు మాల్తో ఏపీ ప్రభుత్వం MoU AP: రాష్ట్రంలో లులు ఎంట్రీ ఖాయమైంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖ వేదికగా మల్లవెల్లి ఫుడ్...
తిరుమల అన్నప్రసాదంలో మార్పులు…
*తిరుమల అన్నప్రసాదంలో మార్పులు..* తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాల తయారీపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒకపై మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్...
ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి
*ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి* *యాక్షన్ టెసా సిఇఓ వివేక్ జైన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ* విశాఖపట్నం: యాక్షన్ టెసా ఎండి & సిఇఓ వివేక్ జైన్...
బలపడుతున్న భారత్–జపాన్ పారిశ్రామిక బంధం
*బలపడుతున్న భారత్–జపాన్ పారిశ్రామిక బంధం* – *దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్గా శ్రీసిటీ*♦️ – – *సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ శ్రీసిటీ ఎండీ*🔖 శ్రీసిటీ, నవంబర్ 14, 2025: ...
నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీకరణ పత్రం
నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీకరణ పత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో సాయిరాం...
3 లక్షల విలువైన అభివృద్ధి పనులు దాతృత్వం లో చేయించడం జరిగింది, వీటితో పాఠశాల రూపురేఖలు మారి పాఠశాల మరింత అందంగా పిల్లలని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకోవడం జరిగింది
తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం కీలగరం పంచాయతీ నందు గల TASA FOODS PVT LTD- 3 వారు ఫౌండేషన్ స్కూల్ కీలగరం మరియు అంగన్వాడీ కేంద్రo నందు ” 3 లక్షల విలువైన...
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది...
శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని నాగార్జున శ్రీకాళహస్తి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇర్ల.రాజా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు
శ్రీకాళహస్తి ఫోటో రైట్ అప్… శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని నాగార్జున శ్రీకాళహస్తి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇర్ల.రాజా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు అక్కినేని అభిమానులు సంబరాలు శ్రీకాళహస్తి,...
మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం ఈరోజు రాజుల కండ్రిగ గ్రామం నందు పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొని...
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది...
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Visakhapatnam 14/11/2025 *30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* *ప్లీనరీ సదస్సుకు హాజరైన ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన...
సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి
*సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి* చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తుర్పుకనుపూర్ వరకు, అలాగే తుర్పుకనుపూర్ నుంచి పోర్ట్ సౌత్ గేట్ వరకు...
కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…
*కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…* సత్యవేడు నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ బాబు ఆదేశాలతో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కె.వి...
టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు….
టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు…. రాష్ట్ర డైరెక్టర్లకు జెబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానం… తిరుపతి, నవంబర్ 14: తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి వాటంతట అవే నామినేటెడ్ పదవులు వరిస్తాయని...
విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ
*విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ* కేవిబిపురం మండలం కాట్రపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడు గురువారం విద్యుదాఘాతానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న బాధితుడిని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ...
పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి
*పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి.* *కమిషనర్ ఎన్. మౌర్య.* నగరంలోని పుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు....
