రేపు ( 07-02-2025 ) విద్యుత్ అంతరాయం సత్యవేడు మండలం పరిధిలోని దాసుకుప్పం విద్యుత్ సబ్ స్టేషన్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో
*వేంకట పాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో* తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, వేంకట
*జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు నామినేషన్ దాఖలు* ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు.
సరఫరా గొలుసు స్థిరత్వంలో శ్రీసిటీ కీలక పాత్ర – ఇండియా-జపాన్ వ్యాపార సమావేశంలో శ్రీసిటీ ఎండీ న్యూఢిల్లీ, మార్చి 06, 2025: న్యూఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో జరిగిన 48వ ఇండియా-జపాన్ బిజినెస్
*ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి* *సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు* *తలసేమియా బాధితులకు ట్రస్ట్ ద్వారా అండగా
*మార్చి 8 నుండి తుడా టవర్స్ కి వేలంకు అన్ని ఏర్పాట్లు పూర్తి .* *తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య* తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న
*రామచంద్రాపురం మండలం పరిధిలోని సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీలు వితరణ మరియు పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.* *సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత
*వేసవికాలంలో ప్రజలకు త్రాగునీరు అందించాలని అసెంబ్లీలో మాట్లాడుతున్న శాసనసభ్యులు నల్లారి.* అమరావతి : వైసీపీ ప్రభుత్వంలో మినరల్ గ్రాంట్స్ పేరుతో ఎంపీ లాండ్స్ కింద ప్రజలకు సౌకర్యంగా త్రాగు నీరు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా
నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమాటిక్స్ పేపర్ -IA, బాటనీ పేపర్ -I, సివిక్స్ పేపర్ -I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 33,228 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ*
అన్నప్రసాదాలలో అదనంగా ‘వడ’ ప్రసాదంను పంపిణీ చేసిన టిటిడి ఛైర్మన్ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో
లైన్ మ్యాన్ సరవణకు ఎంపిపి చేతుల మీదుగా సన్మానం నాగలాపురం: ఉత్తమ లైన్ మ్యాన్ గా సరవన మంగళ వారం ప్రశంశ పత్రం అందుకున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపిపి కార్యాలయంలో
*పిచ్చాటూరు తహసీల్దారు గా టీవీ సుబ్రమణ్యం భాద్యతలు* పిచ్చాటూరు మండలం తహసిల్దారుగా టీవీ సుబ్రహ్మణ్యం గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కలెక్టర్ నుండి ఆయన బదిలీపై పిచ్చాటూరు తహసిల్దార్
*_ఫైనల్కు కివీస్.. భారత్ పాత బాకీ తీర్చేనా?..!!_* ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో భారత్తో తలపడేందుకు
*నాగలాపురం లైన్ మ్యాన్ శరవణ కు ప్రశంసా పత్రం* నేడు లైన్మెన్ దినోత్సవం సందర్భంగా నాగలాపురంలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న జి.శరవణకు ప్రశంసా పత్రం లభించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఉత్తమ
*త్వరలో ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..* రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంఅభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకేంద్రంతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తున్న విషయం తెలిసిందే.గత వైసీపీప్రభుత్వంలో అప్పుల్లో
*Press Release* *తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్* *ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్* *రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి* *ఏడాదికి 25 టన్నుల
రేపటినుండిసామాజిక తనిఖీ ప్రారంభం గరుడ ధాత్రి బ్యూరో మార్చి 3. పీలేరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గరుడ దాత్రి బ్యూరో మార్చి 3: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ ఉభయదారులు అవ్వడం మా పూర్వజన్మ సుకృతం – Ex MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి • శివయ్య చల్లని చూపుతో ప్రజలందరూ బాగుండాలి. గిరి
*50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ* తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఆదివారం స్థానిక
*సవితమ్మ శభాష్!* *మానవత్వం చాటుకున్న మంత్రి సవితపై ప్రశంసలు* *పెనుకొండ :* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. తీవ్రంగా గాయపడి బాధతో విలవిలాడుతూ, రోడ్డుపై
శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్. కోటేశ్వర్ బాబు చేతుల మీదుగా.. ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యవసర సరుకులు పంపిణీ. శ్రీకాళహస్తి మార్చ్ 2 (గరుడ దాత్రీ న్యూస్): హెల్పింగ్ హాండ్స్ సంస్థ
*”తోటపల్లి గూడూరు మండలంలో కాకాణి పర్యటన”* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:02-03-2025* *సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా
*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ* నారాయణవరం మండలం కళ్యాణపురం లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం ఒకటో తేదీ రావడంతో
*నాటు సారా,గంజాయి మరియు డ్రగ్స్ అరికట్టడమే ముఖ్య ఉద్దేశం* *ఎక్సైజ్ సీఐ దశరథ రామ రెడ్డి* తిరుపతి జిల్లా నాగలాపురం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో
*రావణ బ్రహ్మ పై శ్రీ వాల్మీకేశ్వర స్వామి దివ్య దర్శనం* ✍️ *ఉదయం భక్తి ప్రపత్తులతో త్రిశూల స్నానం* ✍️ *ఉభయదారుగా ఎస్.మంజుల ఉమాపతి కుటుంబం* ✍️ *సాయంత్రం ద్వజావరోహనంతో
*రాజమాణిక్యం కుమారుని వివాహంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* నాగలాపురం టీ.ఆర్.ఆర్ కళ్యాణ మండపం లో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజమాణిక్యం కుమారుని వివాహానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం సాయంత్రం హాజరయ్యారు.
*సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఘన స్వాగతం
*హోదా యోధ !* “ రాజకీయాల్లో ఎలాంటి హోదాలు వచ్చినా, సంపాదించుకున్నా అది ప్రజలు ఇచ్చేవే. ప్రజలతో సంబంధం లేకుండా ఏదీ రాదు”. ఈ విషయం రాజకీయ నేతలు అందరికీ తెలుసు.
*తిరుపతి జిల్లా…గూడూరు రూరల్ మండలం* *💥చెన్నూరు వద్ద కారు ఢీకొని అల్లూరు మురళి(57)అనే వ్యక్తి మృతి*💥 *💥వాకింగ్ చేస్తున్న ఇద్దరినీ ఢీ కొట్టిన కార్,ఘటనా స్థలంలోనీ మురళీ అనే వ్యక్తి
*తారు రోడ్లు మట్టి రోడ్లు గా మారిన వైనం* *మాఫియా ఆగడాలకు సజీవ సాక్ష్యం…* ప్రజల ప్రయాణం దినదిన గండం.. *గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు స్తంభించే స్థాయికి
*విజయవాడలో పొరుగు రాష్ట్రాల శిశువులు – విక్రయానికి‼️* ▪️ *బాబు ₹5లక్షలు* ▪️ *పాప ₹3లక్షలు* *ఏలూరులో ముగ్గురు శిశువుల విక్రయం..‼️* *పసికందులను విక్రయిస్తున్న మహిళల ముఠా అరెస్ట ఉత్తరాది రాష్ట్రాల శిశువులను గుట్టుచప్పుడు
అక్రిడేషన్ గడువు పొడిగింపు! * జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ * తిరుపతి కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని
*రోడ్డు ప్రమాద మృతుడు ఏసు కుటుంబాన్ని ఆదుకుంటాం* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే తక్షణంగా ఆర్థిక సాయం* నారాయణవనం మండలం కశింమిట్ట గ్రామానికి చెందిన
*టిడిపి నేత వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి* బుచ్చినాయుడు కండ్రిగ మండలం కుక్కం బాక్కం తెలుగుదేశం పార్టీ నేత మూడు రోజుల క్రితం మరణించారు. ఆ సమయంలో
*వేస్టేజ్ ట్రాన్స్పోర్ట్ కంటైనర్ ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు* వరదయ్యపాలెం మండలంలోని కడూరు రిజర్ ఫారెస్ట్ ఏరియాలో వేస్టేజ్ డంపింగ్ యార్డ్ నుండి పరిశ్రమకు ఉపయోగం లేని వేస్టేజ్ ను అన్లోడ్ చేస్తుండగా
*కామధేను వాహనం పై కైలాసనాథుని కటాక్షం* ✍️ *భక్తిప్రపత్తులతో యాగశాల పూజలు* ✍️ *ఉభయదారులుగా చెన్నై రేవతి నరసింహులు కుటుంబం* నాగలాపురం మండలం సురుటుపల్లి లో శ్రీ సర్వమంగళ సమేత
నేడు నాగలాపురంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశము నాగలాపురం: మండలంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశము ఉదయం 10.30 గంటలకు నిర్వహించబడుతుందని ఎంపిడిఓ వెంకటరత్నమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీశైలం దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు శ్రీకాళహస్తి ఫిబ్రవరి 21 (గరుడ దాత్రీ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైలం దేవస్థానం నుంచి స్వామి
*ఈ నెల 23న తిరుపతి జిల్లా సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎఎస్ఎల్) లో భాగంగా ఎస్పీ తో కలిసి సమీక్షించి, సిఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించి, యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి
*కొత్త ఇండ్ల లో ఘనంగా శ్రీ సల్లపురెమ్మ గంగజాతర. బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఫిబ్రవరి20 బైరెడ్డిపల్లి మండలం. కొత్త ఇండ్లు గ్రామంలో శ్రీ సల్లపురెమ్మ గంగమ్మ జాతర బుధవారం రాత్రి ప్రారంభం
*టెస్లా ప్లాంట్ కోసం రాష్ట్రాల పరుగులు !* ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ముందుగా కార్లను ఇంపోర్టు చేసి అమ్మబోతున్నారు. తరవాత ప్లాంట్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం
*అన్నమయ్య జిల్లా…* *పాత కూరగాయల మార్కెట్ లో గల సమస్యలన్నిటికీ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం…* *మంత్రి దృష్టికి తీసుకెళ్లి టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించె దిశగా అడుగులు…*
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో 1150 మెట్ల వద్ద నల్గొండ వాసి ఫిట్స్ రావడంతో అస్వసతకు గురయ్యాడు తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్లు
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 21 టీటీడీకి మినీ ట్రక్కు విరాళం తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీ
పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యవేక్షణలో బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ఇంటర్వ్యూ) చేసిన బ్యాంకు అధికారులు.. పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో మహమ్మద్
*మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి* *మేలో జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం* *రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి* *పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి
*ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు* ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ వెల్లడించారు. “ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి
*ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం* పిచ్చాటూరు లో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి శుక్రవారం 25 కిలోల బియ్యం రూ.7 వేలు ఆర్థిక సాయం ను ఎమ్మెల్యే కోనేటి
*నాగలాపురంలో ఎమ్మెల్యేచే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం* *ఉదయం 10 గంటలకు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం* *వడ్లకుప్పంలో రూ.13.5 లక్షలతో నిర్మించిన త్రాగునీటి పైప్ లైన్ ప్రారంభం* నాగలాపురం మండలం
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టయిన వంశీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ ఇప్పటికే వల్లభనేని
*శ్రీ వాళీశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *మహా శివరాత్రి పోస్టర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే* పిచ్చాటూరు మండలం రామగిరిలోని శ్రీ వాళీశ్వర స్వామిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం
*టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి* పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనోహర్ బుధవారం సాయంత్రం మరణించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం
కేంద్రమంత్రికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేస్తున్న… ఎమ్మెల్యే బొజ్జల శ్రీకాళహస్తి ఫిబ్రవరి 12 (గరుడ దాత్రీ న్యూస్): ఢిల్లీలో కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడును కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,
*జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి* తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి ఈ అంశాన్ని కేంద్ర
*ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు* సీఎం చంద్రబాబు ఏప్రిల్ నుంచి పల్లెబాట పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్-1, ఆపై స్థాయి అధికారులు ఏప్రిల్ నెల నుంచి గ్రామ పర్యటనలు చేయాలని సీఎం చంద్రబాబు
*ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తుల నిధులకు సంబంధించిన అంచనాలు శనివారం లోపు పంపండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్* తిరుపతి, ఫిబ్రవరి12: వసతి గృహాల మరమ్మత్తులకు
*ఢిల్లీలో బీజేపీ విజయం ప్రాంతీయ పార్టీల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోందా?* ఢిల్లీలో బీజేపీ గెలుపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి అందరికీ తెలుసు. కానీ, ఈ గెలుపు బీజేపీ లాంగ్ టర్మ్
తిరుపతి లక్ష్మి, కిరణ్ రాయల్ బాధితురాలు కామెంట్స్ కిరణ్ రాయల్ వ్యవహారం పై బాధితురాలు లక్ష్మి ఎస్పీ ను కలిసి గ్రీవెన్స్ లో పిర్యాదు న్యాయం చేయాలని, కిరణ్ రాయల్ చేసిన
*లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట మండలం ఎంఈఓ* *చిలకలూరిపేట ఎంఈఓ లక్షిబాయి నివాసం పై ఏసీబి దాడి* పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాస రావు పిర్యాదు మేరకు దాడి చేసిన
*ఫిబ్రవరి 12 వరకు వారణాసిలోకి వాహనాల ప్రవేశం నిషేధం* వారణాసి : వారణాసిలో భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఫిబ్రవరి 12వరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను పరిపాలన
*విశాఖ రైల్వే జోన్కి ఇన్ని తిప్పలా? ఒడిశా రైల్వే అధికారులు, పాలకులు కేంద్రంపై ఒత్తిడి చేసి (కేకే లైన్) రాయగడ డివిజన్లో చేర్పించేసుకున్నారు. కనుక ఆ ఆదాయంలో విశాఖ రైల్వే జోన్కి వాటా లభించే
*_చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..!!_* టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో
*విజయ్ సాయి రెడ్డిస్థానంలో ఫైర్ బ్రాండ్ కు బాధ్యతలు..!!* మాజీ ముఖ్యమంత్రిజగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యా చరణ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తన
*రామగిరి ఆలయ అర్చకులు భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి* పిచ్చాటూరు మండలం రామగిరి శ్రీ వాళీశ్వర ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ గురుక్కల్ శనివారం శివైఖ్యం చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి
*వరుడి సిబిల్ స్కోర్ (CIBIL Score) సరిగ్గా లేదని వివాహం రద్దు* మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి
దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత దక్కించుకున్న బిజెపి నగరిలో కూటమి నాయకుల సంబరాలు…* ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నేతలు శనివారం సాయంత్రం
ఏపీలో మందుబాబులకు షాకివ్వనున్న సర్కార్… ధరలు భారీగా పెరుగుదల ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది; ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు
బాబు మాటకు జై.. బీజేపీకే తెలుగు ఓటు! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు. ఆయన మాటలను
టీడీపీ నాయకులు చంద్రశేఖర్ తండ్రి కీర్తిశేషులు రత్నయ్య సంతాపం తెలిపిన టీడీపీ నాయకులు బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 8 బంగారుపాలెం మండలం కోదల మడుగు గ్రామంలో మన
*2 నెలల్లో వంద శాతం మేర* *‘బీసీ’ యూనిట్లు గ్రౌండింగవ్వాలి* *రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత* *తిరుపతి :* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండునెలల్లో ముగియనుందని, ఆలోగా బీసీ
*తిరుపతి లో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *ఎమ్మెల్యే థామస్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఆదిమూలం* ✍️ *స్విమ్స్ లో చికిత్స పొందుతున్న టిడిపి నేతలకు ఎమ్మెల్యే పరామర్శ*
*మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…పుస్తక పఠనం ఒక మంచి అలవాటు* *ప్రతి ఒక్కరూ మంచి పుస్తక పఠనం వారి దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి* *భారతీయ విద్యా
గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం AP: ఏపీలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటు బాధితులను రక్షించే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్లను
*తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి నాయకులు* *డా.వి.యం థామస్ గారిని సన్మానిచ్చిన నాయకులు* *వెదురుకుప్పం:-* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర
*08-02-2045 8.30 నుండి 11 గంటల వరకు పిచ్చాటూరు మండలంలో పవర్ కట్* పిచ్చాటూరు మండలంలో శనివారం ఉదయం 8:30 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు
*పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు విన్నపం..* పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న *”గ్రీవెన్స్ డే (Grievance Day)”* కార్యక్రమం ప్రతి *”శనివారం”* చిత్తూరులోని
*వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వాదం అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..* బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 7 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ
రామసముద్రం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడిగా మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి… పార్టీకి తిరిగి వైభవం తీసుకొస్తారన్న నమ్మకంతో… కేశవరెడ్డిని పార్టీ అధ్యక్షులుగా నియమించిన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే డాక్టర్
*|| విశాఖలో విహార నౌక…* విశాఖపట్నం : ఏపీ లో పర్యాటకుల అభిరుచి మేరకు ‘క్రూజ్ పర్యటన’ పై నిర్వాహకులు దృష్టిసారించారు… * ఇప్పటికే పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక కసరత్తు పూర్తయింది…. *విశాఖ
LIC: ఎల్ఐసీ పాలసీ ఉన్న వారికి హెచ్చరిక.. బీమా సంస్థ కీలక ప్రకటన దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
*మా తెలుగు టీచర్ తొండు కృష్ణయ్య గారు మాకు టీచర్ గా కావాలి* (AISF ) శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం హై స్కూల్ నందు తెలుగు టీచర్ గా తొండు.కృష్ణయ్య
*సామాజిక కార్యకర్త మల్లీశ్వరి కి డాక్టరేట్* ✍️ *ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్* ✍️ *దైవత్వ మరియు సామాజిక సేవలను గుర్తించి అరుదైన గౌరవం* ✍️ *పిచ్చాటూరు జడ్పీ
*2025 ఆర్థిక బడ్జెట్ దేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తుంది* *ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనానికి ఊతమిచ్చింది*… *మానవ మూలధన పరివర్తనకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది* *లోక్ సభలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు*
ఈశ్వర కళ్యాణ్ అభయ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లేరు ఎన్నారై కళ్యాణ్ కి ఘనసన్మానం, బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 7 తవనంపల్లి మండలం ఎగుమత్యం గ్రామం ఈశ్వర
*సూళ్లూరుపేట లో రేపు విద్యుత్ అంతరాయం* *సూళ్లూరుపేట గరుడ ధాత్రి ఫిబ్రవరి 7* తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని రేపు శనివారం శ్రీ చెంగాళమ్మ ఆలయం సమీపంలో ఉన్న విధ్యుత్ సబ్ స్టేషన్ లో
బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో దంపతుల ఆత్మహత్య తిరుమల: తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.