*నేడు విద్యుత్ అంతరాయం* నాగలాపురం: మండలంలోని సుబ్బనాయుడు కండ్రిగ, బీరకుప్పం సబ్ స్టేషన్ పరిదిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుంధని విద్యుత్ శాఖ ఏడి రమేష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ పృద్వి తెలిపారు....
*నాగలాపురం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గౌరవ శ్రీ ఎస్ అపరంజి రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మండల నాయకులు* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్...
*సత్యవేడు ఆసుపత్రిలో సమస్యల తిష్ట..* *అత్యవసర సేవలు అంతే సంగతులు…!!* హెచ్ డి ఎస్ నిధుల వినియోగంపై ఏదీ పారదర్శకత నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు పెద్ద ఆసుపత్రిలో సమస్యలు...
*నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా అపరంజి రాజు* నాగలాపురం మండల వైసీపీ అధ్యక్షుడిగా అపరంజి రాజును నియమిస్తూ వైసీపీ అధిష్టానం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై...
*తిరుపతి జిల్లా* ➡️ *విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్., గారు తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జయశ్యాం ధియేటర్ రోడ్ వద్ద...
ఫిబ్రవరి 11 నుంచి పులివెందుల శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు -శ్రీ రంగనాథ స్వామి గ్రూప్ అఫ్ టెంపుల్స్ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి (పులివెందుల) భారతదేశంలో మధ్యరంగ క్షే త్రంగా ప్రసిద్ధి...
*తిరుపతి జిల్లా…* *ఒంటరి మహిళను టార్గెట్ చేసి దోపిడీ చేసిన ముగ్గరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు* *సుమారు ౩౦ లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములు (280 గ్రాములు), 08...
గాజుల మండ్యం…. తిరుపతి జిల్లా. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ద్విచక్ర వాహనం లో వెళుతున్న ఉపాధ్యాయురాలు మృతి. రేణిగుంట, గౌరీ నగర్ లో నివాసం ఉంటున్న కరి...
*అడవి జంతువులను వేటాడే ఇరువురిని రిమాండ్ తరలించిన బంగారుపాళ్యం సి ఐ బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్ )ఫిబ్రవరి 6 బంగారుపాళ్యం మండలం అడవి జంతువులను ఈ...
Minister S Jaishankar : అక్రమ వలసదారులను తిరిగి పంపడం పై స్పందించిన విదేశాంగ మంత్రి అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపుతోన్న తరుణంలో.. వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు...
*తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన* ఏపీలో తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి...
*ఘన సత్కారం…* సత్యవేడు గరుడదాత్రి న్యూస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సానాటి నాగరాజుకు గురువారం ఘన సత్కరిచారు . మండలంలోని మదనం బేడు శ్రీ సాయి వెంకటేశ్వర...
ఘనంగా టిడిపి యువనేత మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 6 బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన టిడిపి నేత, గ్రానైట్ యూనియన్...
హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 6 బంగారుపాళ్యం మండలం వివరాలు ఈ...
హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా బంగారుపాళ్యం (గరుడ ధాత్రి న్యూస్) ఫిబ్రవరి 6 బంగారుపాళ్యం మండలం వివరాలు ఈ...
*బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి12 వరకు పెంపు: కార్యనిర్వహణాధికారి బిసి కార్పొరేషన్ శ్రీదేవి* తిరుపతి, ఫిబ్రవరి06: ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను...
*డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్.* ఆంధ్రప్రదేశ్ ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్నెట్స్ అందిస్తామని...
*స్విమ్స్ ఆధ్వర్యంలో రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్* స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం కెవిబి పురం పిహెచ్ సి పరిధిలోని రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర...
ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వండి..! రేషన్, హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117 కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని...
*ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటన ! 5 కిలోమీటర్ల లోపు ఉచితం- ఆ తర్వాత ఛార్జీలివే..* ఏపీలో గ్యాస్ సిలెండర్ డెలివరీ ఛార్జీలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ...
*ఏపీలో ఉచిత బస్సు.. ఉగాదికి ఫిక్స్!* అమరావతి : ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్నా కూడా ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. అయితే మహిళలకు...
*వరదయ్యపాళెం: ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్..!* వరదయ్య పాలెంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీఓ సుశీల దేవి ఉత్తర్వులు జారీ చేశారు. సిటిజన్ ఫర్ సివిల్ రైట్స్...
*గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు* *-బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తో పాటు మరో ఇరువురు అరెస్టు* *-*ప్రెస్* మాటున నకిలీల దంధాలు* *- చిల్లరగా మారిన చిల్లరగాళ్లతో బజారున...
*అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు* అయోధ్య : అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్...
*లారీ ఢీకొని ఇద్దరూ మృతి* *రోడ్డు ప్రమాదంలో అన్న చెల్లెలు మృతి* చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్న చెల్లెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది బంధువుల సమాచారం...
వీరజవాన్ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు బంగారుపాళ్యం. బంగారుపాళ్యం మండల పరిధిలోని రాగి మాను పంట పంచాయతీకి చెందిన కార్తీక్ వీర జవాన్ ఇటీవల కాశ్మీర్లో ఉగ్ర దాడిలో వీర మరణం పొందారు బుధవారం...
*అగ్రకులోన్మాద దాడి , ఆటో డ్రైవర్ మృతి కేసులో పోలీసుల అదుపులో నిందితులు??* ⚫_నిఘా నీడలో ముగిసిన లక్ష్మయ్య అంత్యక్రియలు ⚫_బలమైన సెక్షన్లు కింద కేసు నమోదు చేసిన పోలీసులు ⚫_24 గంటల్లోనే...
*ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం* *నియోజకవర్గంలో ఎమ్మెల్యే, కలెక్టర్ సుడిగాలి పర్యటన* *పిచ్చాటూరు, పాలమంగళం లలో సీసీ రోడ్లు ప్రారంభం* *పిచ్చాటూరు అరణియార్ లో 14 లక్షల చేప పిల్లలు విడుదల* *నాగలాపురం...
బ్రేకింగ్ న్యూస్: ఏలూరు జిల్లా. ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడి… ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారినీ కావ్య రెడ్డి ని వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు. 15వేలు నగదు స్వాధీనం.. అధికారితో పాటు...
*పల్నాడు : మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం.* *2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.* ...
*మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా కలెక్టర్ ఆనంద్*. ✍️ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారిని...
దాసుకుప్పం పిహెచ్సి కేంద్రాన్ని సందర్శించిన డిఎం హెచ్ఓ ….సత్యవేడు మండలం దాసుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లావైద్యఆరోగ్య అధికారి బాలకృష్ణ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇమునైజేషన్ అధికారిని అధికారి శాంతకుమారి,జిల్లా...
*ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది – ఎంపీ శ్రీభరత్* *ఇది కూటమి ప్రభుత్వం మరో విజయం – ఎంపీ శ్రీభరత్* *విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు – ఎంపీ శ్రీభరత్*...
:పవన్ అనూహ్య నిర్ణయం -*.!! ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త...
.. లోకేశ్ లోకల్.. : జేసీ సంచలన వ్యాఖ్యలు..* ఆంధ్రప్రదేశ్లోనాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లు పదవిలో కొనసాగరా? ఆయన స్థానంలో మరొకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే కచ్చితంగా అదే...
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు హెచ్ డి కుమార్ స్వామి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఢీల్లీలోని మంత్రి గారి...
05.02.2025 నాగలాపురం .. కారూరు కు వెళ్ళే దారి లోని ద్వారక సమీపంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కె.ఆదిమూ లం మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తదితరులు…...
*చెన్నైలో శ్రీసిటీ-శ్రీవాణి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు* శ్రీసిటీ, ఫిబ్రవరి 05, 2025: శ్రీసిటీ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాలు, రాష్ట్రాల వరకు శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య వేదిక శ్రీవాణి కార్యక్రమాలు...
05.02.2025. నారాయణవనం జిల్లా పరిషత్తు హైస్కూల్ వద్ద సిమెంటు రొడ్డును ప్రారంభించి అక్కడి మధ్యాహ్నం బోజనంను ఎమ్మెల్యే శ్రీ కే.ఆడిమూలం తో కలిసి రుచి చూస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ …...
*టీటీడీ సంచలన నిర్ణయం.. అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు* ఆంద్రప్రదేశ్ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 18 మంది ఉద్యోగులను బదిలీ...
గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గంలో పర్యటన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు బుధవారం సత్యవేడు నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించనున్నారు....
*ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్* తిరుపతి, ఫిబ్రవరి 4 : ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే...
*గీత కార్మికుల మద్యం దుకాణాలకు, దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు* తిరుపతి జిల్లా కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తూ తిరుపతి జిల్లాకి గాను 23 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగింది....
*మార్చి 31 లోపు 2019 లో పెండింగ్ ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోండి.* *కమిషనర్ ఎన్.మౌర్య* 2019వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు జారీచేసిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం-2019...
శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రస్తుత మండలం-మకరవిలక్కు సీజన్లో రూ.440 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రూ.86 కోట్లు అధికంగా వచ్చినట్టు సోమవారం ట్రావెంకోర్ దేవసం బోర్డు చైర్మన్ పి.ఎస్. ప్రశాంత్...
*రామయ్య పట్నంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో ప్రశ్నించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్* 4-2-2025 వ తేదీన రాజ్యసభలో రామపట్నంలో ఏర్పాటు చేసే బిపిసిఎల్ రిఫైనరీ మీద...
*తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణ..!* అనూహ్య పరిణామాల మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్గా RC మునికృష్ణ ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మునికృష్ణ ఒక్కరే కార్పొరేటర్ గా గెలిచారు. భూమన అభినయ్ రాజీనామాతో...
శ్రీసిటీని సందర్శించిన జపాన్-ఎహైమ్ రాష్ట్ర ప్రతినిధుల బృందం శ్రీసిటీ, ఫిబ్రవరి 04, 2025: పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా జపాన్లోని ఎహైమ్ రాష్ట్రానికి చెందిన 25 మంది ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం...
నాపై కుట్రలు పన్ని మానసికంగా వేధిస్తున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వైసీపీని వీడి బైటికి వచ్చిన నన్ను ఇబ్బందులు గురి చేసినందుకు వైసీపీతో కుమ్మక్కై మానసికంగా వేధిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీలోని కొందరు తనను...
*కేంద్రం కీలక ప్రకటన….. ఏపీలో కొత్త గా ఎయిర్ పోర్ట్ లు…. రూపు రేఖలు మారనున్న పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలు* ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎయిర్పోర్టులు నాలుగు ఎయిర్పోర్టులపై ప్రీ ఫీజిబిలిటీ మరో మూడు...
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 04 సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం తిరుమలలో వైభవంగా రథసప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా...
అబిమానులు ఆత్మీయుల సంబరాల నడుమ కోలాహలంగా టీడీపి మండల అధ్యక్షుడు పి.యుగంధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం వేడుకలు టీడిపి మండల అధ్యక్షుడు దివంగత మాజీ సమితి అధ్యక్షుడు కీ.శే.పి. శ్రీనివాసులు రెడ్డి గారి రాజకీయ...
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకము మరియు రాత్రి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది,...
వేలూరు గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం పిచ్చటూరు మండలం వేలూరులో నూతనంగా నిర్మించిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ కుంభాభిషేక పూజల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం పాల్గొన్నారు. ఈ...
పిచ్చాటూరులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశ ఉదయం 10 గంటలకు ఏం.కే.టీ మహాల్ లో సమావేశం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వెల్లడి మంగళవారం సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం పిచ్చాటూరు...
*పుంగనూరు సభ విజయవంతం గా జరిగిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన నాయకులు కిషోర్ గునుకుల కలవటం జరగడం జరిగింది…* పెద్దిరెడ్డే...
*తిరుపతి జిల్లా* *తిరుమల శ్రీవారి రథసప్తమి కి భద్రతా పరమైన ఏర్పాట్లు పూర్తి.* *జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్. గారుతో పాటు ఈవో గారు శ్రీ సి జే. శ్యామలరావు,...
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 03 గోవిందునికి అరుదైన విరాళం వెంకన్నకు కానుకగా ఆదా చేసిన ప్రతి పైసా ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్కు రూ.50 లక్షలు విరాళం...
*ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు’.. మంత్రి లోకేశ్ ఆన్ ద ఫైర్..* కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార కూటమిలోని పార్టీల నాయకులు...
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 02 యూకే నుండి శ్రీవారి సేవకు భక్తురాలిని అభినందించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో శ్రీవారి సేవ కోసం ఖండాంతరాలు దాటి తిరుమలకు విచ్చేసిన రీతూ వక్కలంక...
*నగరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి…* నగరి మున్సిపాలిటీ పరిధిలోని టూరిజం రెస్టారెంట్ సమీపం జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతికి వెళుతున్న...
*జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే పోరాటం చేస్తోంది..!* *స్వార్థం కోసం వచ్చే వారిని పక్కన పెట్టాలి* – *నేతల స్పష్తీకరణ* కాణిపాకం : జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం...
గీత కార్మికులకు మద్యం షాపులు హర్షణీయం -గూడూరు, బాలాయపల్లి, ఓజిలి ఈడిగ లకు కేటాయింపు -ఈడిగ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ససిమరా అంటున్న తాసిల్దారులు -దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడం లేదు… -ఇదేమి చోద్యం...
* ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీలో ఉంటూ తెరచాటు రాజకీయాలు నడుపుతున్న వారికి ముగింపు పలకాలని నిర్ణయించారు.ఈ...
* ✳️ *తిరుమల శ్రీవారి రథసప్తమి సూర్య జయంతి) ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులు మరియు టిటిడి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు.* ...
ఆదివారం ఉదయం 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాను మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న చిత్తూరు జిల్లా నగిరి మండల బిజెపి అధ్యక్షులు హరి.. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సబితాను కలిసి...
*ఫిబ్రవరి 3 న (నేడు) తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్* తిరుపతి, ఫిబ్రవరి2:...
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్ -యువతలో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే నేషనల్ ఇంటిగ్రేషన్ టూర్ ప్రధాన లక్ష్యం – డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి రేణిగుంట: భారతదేశం భిన్నత్వంలో...
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 02 యూకే నుండి శ్రీవారి సేవకు భక్తురాలిని అభినందించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో శ్రీవారి సేవ కోసం ఖండాంతరాలు దాటి తిరుమలకు...
పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై రోడ్డు ప్రమాదం… నాగలాపురం: మండలంలోని బయటకొడియంబేడు గ్రామం వద్ద పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వివరాలు తమిళనాడుకు చెందిన వారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శణ అనంతరం...
వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే…..!! జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో చేసిన బెడ్, డైనింగ్ టేబుల్. మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.....
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఫిబ్రవరి 02 టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ...
*రాష్ట్ర కార్యవర్గంలో చోటు…* ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా *S.M.నాగరాజు* ఉమ్మడి చిత్తూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రత్యేక సమావేశం శనివారం కాణిపాకంలో నిర్వహించారు. *ఈ...
*ఫిబ్రవరి 3 న (నేడు) తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్* తిరుపతి, ఫిబ్రవరి2: ఫిబ్రవరి...
*తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు* తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ...
ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి ఈనెల 24, 25 తేదీలలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం నందు నిర్వహించనున్న అఖిలభారత యువజన సమైక్యజిల్లా(ఏ ఐ వై ఎఫ్) తిరుపతి జిల్లా రెండవ...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ్యురిచ్ లోని హిల్డన్ హోటల్ లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో...
27 మంది ఐపీఎస్ ల బది లీలు….. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా...
*రాయపేడు గ్రామ పంచాయతీ లో ఉచిత పశు వైద్య శిబిరం* కెవిబి పుర మండలం రాయపేడు గ్రామపంచాయతీలో *ఉచిత పశు వైద్య శిబిరం* డాక్టర్ హరీష్ మణికంఠ గారు ప్రభుత్వం ఆదేశాలు మేరకు నిర్వహించారు...
*లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!* వ్యక్తిగత అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీపై రుద్దవద్దని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోకేష్ను ఉపముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న ప్రతిపాదనలపై అధిష్టానం...
*ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..!* _ హైదరాబాద్ యువకుడు మృతి అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు...
తిరుమల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం అన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులు అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని...
*ప్రజల నుండి వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించండి.* *కమిషనర్ ఎన్.మౌర్య* ప్రజల నుండి వచ్చే వినతులు సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక...
కాణిపాకం మాస్టర్ ప్లాన్ ని పరిశీలించిన రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు కాణిపాకం జనవరి 20 (గరుడ దాత్రి) కాణిపాకం దేవస్థానం అభివృద్ధి పనులపై మాస్టర్ ప్లాన్ గురించి సోమవారం రాష్ట్ర దేవాలయ...
*14వ రోజు కర్మ క్రియ కార్యక్రమం* *ఈ రోజు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపధ్యక్షుడు సతీష్ నాయుడు గారి తల్లి కొణిదల హేమావతమ్మ* *కర్మకార్యలు కార్యక్రమంలో పాల్కొని నివాలర్పించిన తెలుగుదేశం పార్టీ...
*టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి* పిచ్చాటూరు మండలం అడవి కోడియంబేడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఎస్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే...
పత్రికా ప్రకటన తిరుపతి, 2025 జనవరి 20 దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ...
తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపదడుతున్న రంగరాజు, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల షూటింగ్లో గాయపడ్డ రంగరాజు...
హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి – సిఐటియు నాయకులు ఎన్ నాగరాజు డిమాండ్ నారాయణవనం : ఆర్థికంగా వెనుకబడిన హమాలీలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని సత్యవేడు...
*చిత్తూరు జిల్లా పోలీసు* *పత్రికా ప్రకటన* *నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్.* *ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 2022 బ్యాచ్...
*శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.9,34,990/-, అన్నదానం హుండీ ద్వారా రూ.1,39,700/- లు మరియు విదేశీ కరెన్సీ ద్వారా 20 నోట్లు ఆదాయం. * శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర...
*హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు..* *పిచ్చాటూరు సీ.ఎస్సై వెంకటేష్* తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం లోని అడవి కోడింబేడు దళిత వాడలో 17.1.2025 వ తేది ఉదయం 10 గంటలకు, అదే...
*’అందరినీ కలుపుకుపోవాలి* *కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ సూచన* *టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు* *ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ* : టీడీపీ క్రమశిక్షణ...