*టిడిపి నేత రాజన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి* నారాయణవనం మండలం తుంబూరు టిడిపి నేత రాజన్(56) అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం తుంబూరు చేరుకొని...
ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే పీ జీ ఆర్ ఎస్ పీజీఆర్ఎస్ ద్వారా ఇందిరానగర్ పంచాయతీ కి పారిశుధ్య కార్మికులు నియామకంకు చర్యలు. ప్రజలు, పి జి ఆర్ ఎస్ ను సద్వినియోగం...
*ఘనంగా ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం* తిరుపతి, సెప్టెంబర్ 25 : ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం (ఫార్మసిస్టుల దినోత్సవం) ను ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం...
తిరుపతి జిల్లా/తిరుమల.. సత్ఫలితాలు ఇస్తున్న డిజిటల్ జియో ట్యాగ్స్. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల ఆధ్వర్యంలో డిజిటల్ జియో ట్యాగ్ సదుపాయం – తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా చేరుస్తున్న పోలీస్ శాఖ....
కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులకు ఘన సన్మానం. కుప్పం,సెప్టెంబర్ 25 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు రాజగోపాల్ కు ఘన సన్మానం నిర్వహించారు. కుప్పం టిడిపి రూరల్...
పులికాట్ పరిసరాల్లో 10 వేల తాటిచెట్ల పెంపకం – శ్రీసిటీ-కోబెల్కో ఇండియా 15వ వార్షికోత్సవంలో శ్రీకారం శ్రీసిటీ, సెప్టెంబర్ 25, 2025: జపాన్ కు చెందిన కొబెల్కో గ్రూప్ అనుబంధ సంస్థలు...
*శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తజనం* *అలంకారం విశిష్టత* ***************** విజయవాడ, సెప్టెంబర్ 25: దేవీ మహాత్మ్యంలో దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒక రూపం కాత్యాయనీ దేవి. పురాణాల...
*ఉపరాష్ట్రపతి, సీఎంతో కలిసి తిరుమలలో వేంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్* *తిరుమల:* తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి వేంకటాద్రి నిలయం వసతి సముదాయం...
*సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం* – ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. – 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని...
దగ్గోలు వేణు రెడ్డి పార్థివ దేహానికి భౌతికకాయానికి నివాళి… మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి సెప్టెంబర్ 25 (గరుడ దాత్రీ న్యూస్): పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని...
మండలాన్ని శాసిస్తున్న భార్యాభర్తలు… చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు నాగలాపురం సచివాలయంలో ఇటీవల ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆధార్ కరెక్షన్ చేసుకునే వ్యక్తులు నాగలాపురం సచివాలయంలో సంప్రదించాలని అధికారులు ప్రకటించారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబునాయుడు గారితో కలిసి కుటుంబసమేతంగా పాల్గొన్నాను. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు గారు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం...
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం భక్తుల రద్దీ, క్యూలైన్ నిర్వహణ, తక్షణ సమస్యల నివారణ చర్యల పర్యవేక్షణకు సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి...
దగ్గోలు వేణు రెడ్డి పార్థివ దేహానికి భౌతికకాయానికి నివాళి… మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి సెప్టెంబర్ 25 (గరుడ దాత్రీ న్యూస్): పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని...
*అమరావతి* *💥ఏపీ అసంబ్లీ లో అక్రమ రేషన్ బియ్యం పై మంత్రి నాదెండ్ల వివరణ💥* *👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 234 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు* *👉నెల్లూరు...
సైనా ఏకాదశి సందర్భంగా గరుడ దాత్రి చౌడేపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మునికి విశేష పూజలు మరియు భగవద్గీత 18 అధ్యాయాలు సామూహిక పారాయణం జరిగినది...
సత్యవేడు టీడీపీలో చర్చ.. ఎమ్మెల్యే కార్యక్రమాలకు ప్రవీణ్ రెడ్డి డుమ్మా..! గత కొద్దీ రోజులుగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొనే కార్యక్రమాలకు మండల టీడీపీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి డుమ్మా...
ఉపాధి హామీ గుంటలో ప్రమాద వశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి. వరదయ్య పాలెం మండలం కువ్వాకుల్లి పంచాయతీ లక్ష్మిపురం (k) గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం,కామేశ్వరి కూతురు శ్రీవల్లి (16) గూడూరు పట్టణం...
*కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం* కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవం దక్కింది. యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు....
*ఆర్ఎంపీ డాక్టర్ భౌతికకాయానికి నివాళులర్పించి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం* పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన అర్ఎంపి డాక్టర్ తంగవేలు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం...
*తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా చిత్తూరు ఎంపి శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు నియామకం*.. *ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు...
*విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి * పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు సమీపంలో అరణీయర్ ప్రాజెక్టు విద్యుత్ లైన్ తెగి కింద పడిపోయింది. నిత్యం మేతకు వెళ్లే పశువులు ఆ మార్గంలో వెళ్లడంతో తెగిన విద్యుత్...
*రాబోయే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు* అమరావతి వాతావరణ కేంద్రం వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు...
*ప్రజలకు సేవ చేయండి* *ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశం* *ఎవరికి భయపడకండి అధికారులకు…ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భరోసా* తిరుపతి జిల్లా పిచ్చాటూరు యం కె టి కళ్యాణమండపం నందు...
*పిచ్చాటూరు – పెనాలూరు పేట బస్సు పునఃప్రారంబానికి కసరత్తు* ✍️ *ఈ నెల 20న సత్యవేడు నుండి మరో రెండు బస్సు సర్వీసులు ప్రారంభం* ✍️ *త్వరలో సత్యవేడు నుండి విజయవాడ...
*వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు* అమరావతి :ఏప్రిల్ 15 మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేసింది కూటమి సర్కార్,...
*ఏపీలో ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు!* *అమరావతి…* ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలపై(రూఫ్లైప్) 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో...
*గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దాం..* *కమిషనర్ ఎన్ మౌర్య* తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలసికట్టుగా పని చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు....
నాగలాపురం మండలం టివి పాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతిని పండగ కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్తగా నిర్మించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాగలాపురం మండల ఎంపీపీ సింధు శ్యామ్ చేతులమీదుగా గజమాలలు వేసి...
మట్టి మాఫియాని ఎవరు పట్టించుకోరా? • మట్టి తరలింపు పై సత్యవేడు మండలంలోని వానెల్లూరు గ్రామస్తులు ఆవేధన వ్యక్తపరుస్తున్నారు • మట్టి తరలింపు వలన వానెల్లూరు గ్రామంలోని పంటపొలాలు నాశనం అవుతున్నాయి అని గ్రామస్తులు...
*పిచ్చాటూరు లో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు* ✍️ *భారత రత్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి...
*రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి* నాగలాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేడ్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
*రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్* *రక్తదానం.. ప్రాణదానమే* అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేద్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
*అవతార పురుషుడు బి.ఆర్ అంబేద్కర్* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *సత్యవేడు లో ఘనంగా భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి* భారత రత్న, బాబా సాహెబ్, భారత రాజ్యాంగ నిర్మాత...
*ఏపీ రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలు* *ఈ గ్రామాల్లో భూ సమీకరణం కోసం కసరత్తు* తూళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లోని 9వేల 919 ఎకరాలు.. అమరావతి మండలంలోని...
*ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేత్కర్ 134 జయంతి వేడుకలు…* నాగలాపురం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేత్కర్ 134 జయంతి వేడుకలను నాగలాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మేజర్...
*దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్* ✍️ *నాగలాపురం అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిమూలం* ✍️ *రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే* భారత రాజ్యాంగ నిర్మాత...
బంగారుపాళ్యం మండల టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఎన్.పీ. ధరణి నాయుడు జన్మదిన వేడుకలు. బంగారుపాళ్యం గరుడ ధాత్రి న్యూస్ ఏప్రిల్ 13. బంగారుపాళ్యం మండలం, నలగాంపల్లి గ్రామానికి చెందిన ఎన్.పీ. ధరణి ప్రసాద్ నాయుడు...
*రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టరేట్ ప్రదానం* భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ము ర్ము స్లొవేకియాలో పర్యటిస్తుండగా కాన్స్టంటైన్ ది ఫిలాసర్ వర్సిటీ...
*365రోజుల్లో వందపడకల ఆసుపత్రి ప్రజలకు అంకితం!* *18నెలల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తాం* *కమిట్ మెంట్, పట్టుదలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం* *అన్నింటా మంగళగిరి నెం.1గా ఉండాలన్నదే నా లక్ష్యం*...
*వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎఫెక్ట్ – 11 మంది పోలీసులు సస్పెండ్* పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు...
*నేడు నాగలాపురం పంచాయతీలో సర్పంచ్ చిన్నదొరై సుధా అధ్యక్షతన గ్రామ సభ..* నాగలాపురం: డాక్టర్ బి.ఆర్.అంబేత్కర్ జయంతి సందర్బం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పంచాయతి కార్యాలయంలో గ్రామ సభ నిర్వహిస్తారు. ఇందులో బాగంగా...
*ఏపీకి కేంద్రం నుంచి ఓ శుభవార్త.. ఏపీలోని ఐదు ప్రాంతాల్లో రోప్వే* ఆంధ్రప్రదేశ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక రంగం అభివృద్ధికి...
పత్రికా ప్రకటన తిరుపతి 2025, ఏప్రిల్ 13 టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిటిడి ప్రతిష్టను దిగజార్చే కుట్రే : టిటిడి ఛైర్మన్ శ్రీ...
*ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ* ✍️ *త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్ష* నాగలాపురం ఆంధ్రజ్యోతి విలేఖరి రాహుల్ రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న...
*తిరుపతి జిల్లా…* *తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన కొరకు.* సోమవారం14 వ తేదీ ఏప్రిల్ డా. బి ఆర్ అంబేద్కర్ (ప్రభుత్వ సెలవు దినం) జయంతి సంధర్బంగా *ప్రజా...
*రామగిరి అంకాలమ్మ ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు* ✍️ *భక్తి ప్రపత్తులతో అమ్మవారి ఊంజల్ సేవ* పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసియున్న శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయం లో శనివారం రాత్రి పౌర్ణమి పూజలు...
త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై...
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం లేదు ఆ వాదనలో పస లేదు కేంద్రంలో ఎవరికి ఓటు వేయాలో, రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలో ఓటర్లకు స్పష్టంగా తెలుసు వారి...
*సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు* ఆంధ్రప్రదేశ్ : _అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు....
*తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన* గత మూడు మాసాలలో టీటీడీ గోశాలలో సుమారు 100 గోవుల మృతి చెందిన విషయంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి...
పత్రికా ప్రకటన ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 11 ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ...
*దేశంలో ఏ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా తొలిగా గుర్తుకొచ్చే ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే.* *పీడిత, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేసిన సామాజిక చైతన్యకర్త జ్యోతిరావు పూలే* *మొట్టమొదటిసారి “మహాత్మా” అన్న బిరుదును...
ఏకాంబర కుప్పం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనలు సిద్ధం చేసి పూర్తి చేయండి- రైల్వే మరియు ఆర్ అండ్ బి అధికారులకు *నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్* ఆదేశం నియోజకవర్గం లో...
గర్జించిన పాత్రికేయులు..! – తప్పుడు కేసులు ఎతివేయాలని డిమాండ్ – ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ – చిత్తూరు ఆర్డీవో కు వినతి పత్రం అందజేత చిత్తూరు : పాత్రికేయులపై క్రిమినల్...
*డెక్కన్ చాయ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* నారాయణవనం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెక్కన్ చాయ్ దుకాణాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు...
తెలంగాణ రాష్ట్రానికి భారీ హెచ్చరిక హైదరాబాద్, ఏప్రిల్ 10 తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు....
*పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటాం: రైతులు* బుచ్చినాయుడు కండ్రిక మండలం కొత్తపాలెంలోని కొంతమంది రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీఐఐసీ నిర్మాణం కోసం తమ పొలాలను తీసుకుంటోందని, ఎన్నో సంవత్సరాలుగా తాము ఆ భూమిని సాగు...
*గుంతను పూడ్చే దిక్కెవరు..* నాగలాపురం: స్థానిక బజారు వీధిలో తిరుమల మిల్క్ డైరీ ఎదురుగా రోడ్డుకు గుంత ఏర్పడింది. ఈ గుంత వల్ల ద్విచక్రవాహన దారులు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు....
*రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని* తిరుపతి, ఏప్రిల్ 10: రానున్న సంవత్సరంలో పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు...
*నాగలాపురం మండలంలో డిస్టిక్ ఎస్సి సెల్ కమిటీ మెంబర్ బి ఈశ్వర్ గారి పుట్టినరోజు పండగగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ మదన్మోహన్ రెడ్డి గారు చేతులమీదుగా సాలువులు...
*వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం* తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి...
హామీలు అమలు చేసే సత్తా, నైపుణ్యం చంద్రబాబుకే సొంతం. * అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్. * సంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ. కుప్పం,ఏప్రిల్ 09(గఫుడా...
*తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం* *కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన తిరుపతి ఎంపీ గురుమూర్తి* తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన నిరంతర ప్రయత్నాలతో మరో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమానికి...
*చిత్తూరు జిల్లా పోలీసు* *పత్రికా ప్రకటన* *పూతలపట్టు మండలంలోని బండపల్లి గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయలు, 15...
*పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి.* *కమిషనర్ ఎన్.మౌర్య* నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 25 వార్డులో గల కర్ణాల...
-9-4-2025 ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్...
*ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు* తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. * ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం. * ఏప్రిల్...
తిరుపతిలో ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్ ప్రారంభం తిరుపతి, ఏప్రిల్ 9, 2025: రైల్వే రక్షణ దళ సిబ్బందికి మరింత సంక్షేమం, సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్ ను తిరుపతి ఆర్పీఎఫ్ బ్యారక్స్...
సత్యవేడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో పత్తాలేని పోషణ్ పక్వాడ కార్యక్రమం ప్రభుత్వ ఆశయానికి అధికారుల తూట్లు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ...
పిచ్చాటూరు మండలం కీలపూడి ఆంజనేయ స్వామి గుడిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని పసుపులేటి హరిప్రసాద్ మరియు లావణ్య కుమార్...
2025-26 మొదటి త్రై మాసానికి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ కింద 5 ప్రాధాన్యత.. కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యం: జిల్లా కలెక్టర్...
*ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి* *ఏయూకి పూర్వవైభవం తీసుకురావాలి* *ప్రపంచంలోనే టాప్-100లో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలి* *ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి నారా...
*చంద్రగిరి పాతపేట, రెడ్డివీధి, జోగల కాలనీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం* *ముఖాముఖి కార్యక్రమానికి భారీగా హాజరైన మహిళలు* ...
*నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం తగ్గింపు* *తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెలాఖరు లోపు చెల్లిస్తే 5శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు కమిషనర్ ఎన్.మౌర్య...
కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900...
*వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవం* ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి...
స్వపక్షంలోనే.. విపక్షం..!!. సత్యవేడు తేదేపాలో ఆత్మ శోధన.. పరిశ్రమలు రావాలి.. పారిశ్రామిక ప్రగతి తోనే అభివృద్ధి సాధ్యం అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు అయితే ఆయన...
గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు …………………………………………………………….. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో పశువుల దానాకు కొరత లేకుండా గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు పశువైద్యాధికారి డాక్టర్...
*చంద్రన్న హాయంలో గ్రామాల్లో అభివృద్ధి పరవళ్ళు..* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *కేవీబీ పురంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన* గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో...
*డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రాయల్ మల్లీశ్వరి కి ఎమ్మెల్యే ఆదిమూలం సత్కారం* పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ హిందీ పండిట్, డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రాయల్ మల్లీశ్వరిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం ఘనంగా...
పశువుల షెడ్డు పరిశీలించిన డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్ …………………………………………………………….. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులం, సిమెంటు రోడ్లను జిల్లా డ్వామ పిడి శ్రీనివాస...
*తిరుపతి జిల్లా* *ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఇంటి పై మళ్లీ ఏసీబీ దాడులు…* తిరుపతి రూరల్ (మం) పేరూరు జర్నలిస్టు కాలనీలో ఏసిబి అధికారులు సోదాలు… ఏకదంత అపార్ట్మెంట్...
పత్రికా ప్రకటన! ప్రచురణార్థం!! పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించండి- సిపిఎం! పేద ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం అలవాటుగానే ధరలు పెంచుతున్నారని, నిత్యం పేద ప్రజలు ఉపయోగిస్తున్న వంట గ్యాస్ ధరలను...
*పత్రికా ప్రకటన* చిత్తూరు,మార్చి 8: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ నుండి ప్రారంభమవు తున్న నేపథ్యం లో జిల్లా కేంద్రం నకు చేరుకున్న ప్రశ్నా పత్రాలను శనివారం పరిశీలించిన...
*మహిళా సాధికారత దిశగా చంద్రన్న ప్రభుత్వం అడుగులు* ✍️ *30 ఏళ్లకు ముందే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుకు చంద్రన్న శ్రీకారం* ✍️ *అదే ప్రస్తుతం మహిళల ఎదుగుదలకు కీలకమైయ్యింది* ✍️...
*నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్* నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష. పరీక్ష ప్రారంభానికి...