*అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం దారుణం* చిత్తూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్ దేశప్పన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...
తిరుమల, 2025 అక్టోబర్ 03 తిరుమలలో కన్నులపండువగా భాగ్ సవారి ఉత్సవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత...
చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు...
*ఆటో నడిపిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* శనివారం ఆటో డ్రైవర్ ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా పిచ్చాటూరు లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆటో నడిపారు. స్థానిక శ్రీ కాళహస్తి...
నారా గిరీష్ ను సన్మానించిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్.. తిరుపతి అక్టోబర్ 3 : స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా గిరీష్ ను శుక్రవారం...
*తమిళనాడులో మారిపోయిన లెక్కలు..ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం..తేల్చేసిన సర్వే* తమిళనాడు రాష్ట్రంలో నటుడు విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపన తర్వాత, 2026 అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి....
శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్. కుప్పం,అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): శాంతిపురం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ను కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ జి....
🌈సత్యవేడులో కన్నుల పండుగగా శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు.🌈 సత్యవేడు పట్టణంలో శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం రాత్రి తోపు నుంచి అమ్మవారు ఊరేగింపు ప్రారంభమయ్యాయి....
*అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిమాండ్* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని...
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు చిత్తూరు అక్టోబర్ 1 (గరుడ...
పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. ఎంపీ దగ్గు మల్ల గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం న్యూస్… పేదల అభివృద్ధి తెలుగుదేశం...
తిరుమల, 2025 అక్టోబరు 01 వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో...
*ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి* చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజలందరికీ శుభాలు కలిగించాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆకర్షించారు.కావలి నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి...
తిరుమల, 2025 అక్టోబరు 01 అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ...
మిథున్ రెడ్డిని కలిసిన వైసిపి యువనేతలు బంగారుపాళ్యం గరుడ దాత్రి న్యూస్ అక్టోబర్ 1 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల వైసిపి యువ నాయకుడు బెయిల్ మంజూరై జైలు...
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 2వ తేదీ న చక్రస్నానం ఏర్పాట్లు పూర్తి. తిరుమల/గరుడ ధాత్రి/అక్టోబర్ 01 – శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు పూర్తి – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో...
శ్రీసిటీ పరిశ్రమలలో ఆయుధ పూజ వేడుకలు శ్రీసిటీలోని పలు పరిశ్రమలు మంగళవారం ఆయుధ పూజ వేడుకలను ఎంతో ఉత్సాహంతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాయి. కంపెనీల ఉత్పత్తికి వినియోగించే పనిముట్లు, యంత్రాలు, వాహనాలను అలంకరించి పూజలు నిర్వహించారు....
*యథేచ్చగా ఇసుక అక్రమ రవాణ* *మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు* నాగలాపురం: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకాసురులు ఇసుకను తరలిస్తున్నారు....
_*👉 ఎంపీ మిధున్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన పేట వైసీపీ రూరల్ అధ్యక్షులు కిషోర్ యాదవ్*_ _*👉వైయస్ఆర్ సిపి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వం కుట్రతో పెట్టిన లిక్కర్...
*ఉపాధ్యాయ నియామకాల ద్వారా సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు* – గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం జరగలేదు. – 1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీల ద్వారా 1,96,619...
ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులు గా జయరామిరెడ్డి… పార్టీలో క్రమశిక్షణ, నిబద్దత కలిగిన నేతగా గుర్తింపు… తిరుపతి, అక్టోబర్ 01: తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్న...
రేపు మండలంలో మద్యం,మాంసం విక్రయించరాదు. ……………………………………………………….. 👉సత్యవేడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి👈 ……. సత్యవేడు మండలంలో అక్టోబర్ 2వ తేదీ( రేపు) గురువారం మద్యం,మాంసం విక్రయాలు నిషేధమని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి...
*🔳ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే వినియోగించండి* *🔳 అతిగా వాడితే అనర్థాలు!* *🔳తిరుపతి, నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న వినియోగం* – *🔳 తిరుపతి జిల్లా లో 22,18,000 మంది...
*దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ* జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి విజయం సాధించిన సందర్భంగా...
క్రైమ్ సినిమాను తలపించేలా సినిమా పైరసీ హ్యాకింగ్ చేసి సినిమా విడుదలకు ముందే ఏకంగా హై డెఫనిషన్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఇండస్ట్రీని వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడి కథ కిక్...
*పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి* *✍️ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *పెద్దపాడేరు లో సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ* ✍️ *గ్రామంలో కలియతిరిగిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ...
34వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తిరుపతి, అక్టోబర్ 01: నగరంలోని 34వ డివిజన్ భవాని నగర్, పరిసర ప్రాంతాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, టిడిపి తిరుపతి...
*రేపు మాంసం విక్రయాలు నిషేధం* నాగలాపురం పంచాయతీ పరిధిలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 శంకరయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల...
గరుడ సేవ సందర్భంగా శ్రీవారి సేవకుల నిష్కళంక సేవలు-టీటీడీ సీపీఆర్ఓ డాక్టర్ టి. రవి తిరుమల, 30 సెప్టెంబర్ 2025: గరుడ సేవ అఖండ విజయంలో శ్రీవారి సేవకుల అంకితభావంతో కూడిన సేవలు కీలక...
వరదయ్యపాలెంలో పసికందును ఇసుకలో పూడ్చి వదిలిన ఘటన వరదయ్యపాలెం, సెప్టెంబర్ 29: వరదయ్యపాలెం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి, గుర్తు తెలియని యువతి తన పుట్టిన పురిటి పసికందును రోడ్డు పక్కన ఇసుకలో పూడ్చి...
కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని చైతన్య పరుద్దాం – పోరాటాలకు సిద్ధం చేద్దాం- ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ తీర్మానం లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి – ఆటో హమాలి హకర్స్ అసంఘటితరంగా...
తిరుమల శ్రీవారికి గొడుగులు చెన్నై హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి సమర్పించే వాహనసేవ గొడుగులు, పాదుకలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం...
జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* *అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు* నెల్లూరు...
అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభం తల్లి పేరుతో ఒక మొక్క – పర్యావరణ పరిరక్షణకు సంకేతం – ఒక్క...
“దేవి శరన్నవరాత్రుల”ఆరవ రోజున శ్రీదుర్గా దేవి అలంకారములో శ్రీశక్తి చాముండేశ్వరీ దేవి. తిరుపతి రూరల్ మండలము తుమ్మలగుంట క్రాస్ రోడ్డు యల్ ఎస్ నగర్ కాలని వద్ద గల శ్రీశక్తి చాముండేశ్వరి దేవి దేవాలయములో...
*తిరుపతి నియోజకవర్గంలో వైస్సార్సీపీ DIGITAL BOOK ప్రారంభోత్సవం..* *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు...
*చివరి వినియోగదారుని వరకు జిఎస్టీ ఫలాలు అందాలి* ➖ వ్యాపారులందరూ తప్పకుండా జిఎస్టీ 2.0ను అమలు చేయాలి ➖ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ➖ వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1915...
అల్తూరుపాడు రిజర్వాయర్ పనులపై సీఎం గారి దృష్టికి ఎమ్మెల్సీ వినతి… *🟡తిరుపతి జిల్లా,వెంకటగిరి నియోజవర్గం,డక్కిలి మండలంలోని అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన పరిపాలనా అనుమతులను మంజూరు చేయాలని సీఎం...
ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద...
*డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు* గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసంలో పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని,...
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి *ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక...
శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ కు ‘ఉత్తమ థీమ్-బేస్డ్ రిసార్ట్’ అవార్డు శ్రీసిటీ, సెప్టెంబర్ 28, 2025 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024-25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో “ఉత్తమ థీమ్-బేస్డ్...
తిరుమల, 2025 సెప్టెంబర్ 28 మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై...
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో రాజకీయ సభలలో ఎన్నడూ జరగనంత ప్రాణ నష్టం జరిగింది. హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో దాదాపు...
*విజ్ఞాన, వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది* *పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్రానికి అవసరం* *పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక కళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి* *మన ఆచార వ్యవహారాలు...
తిరుపతి జిల్లా వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా కండ్రిగ కవితవేణు వైసీపీ నాయకత్వం విశ్వాసం దక్కించుకున్న వరదయ్యపాలెం మండలం తొండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకురాలు “కండ్రిగ కవితవేణు”...
తిరుమల, 2025 సెప్టెంబర్ 27 తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని...
దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సీతాలాంబ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్స్ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణీ...
*నెల్లూరు* *💥ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొట్టేసిన నకిలీల ఆటకట్టించిన వేదయపాలెం CI K.శ్రీనివాసరావు*💥 *👉నకిలీ క్రైమ్ బ్రాంచ్ CI ని మరో కేటుగాడి ని అరెస్ట్ చేసి అసలు గుట్టు విప్పిన వేదాయపాలెం...
*చిన్న మున్సిపాలిటీ లలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి.* *కమిషనర్ ఎన్.మౌర్య* చిన్న మున్సిపాలిటీల్లో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో...
*కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారు* – వాహన సేవలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు తిరుమల న్యూస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడుకొండల స్వామి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామి వారు రోజుకోక...
✒️జైలు నుంచే చదువు.. ఖైదీకి గోల్డ్ మెడల్ ‘స్టూడెంట్ నం.1’ మూవీ హీరో తరహాలో తిరుపతికి చెందిన యుగంధర్ జైలు నుంచే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. 2011లో ఓ హత్య కేసులో అతడికి...
*త్వరలో AC బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం: ఆర్టీసీ ఎండీ* 📍త్వరలో స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తాడిపత్రిలో ఆర్టీసీ...
వేడుకగా చెంచమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నారాయణవనం సెప్టెంబర్ 26 (గరుడధాత్రి న్యూస్) తిరుపతి జిల్లా, నారాయణవనం మండలంలోని వేత్తల తడుకు పంచాయతీ చిరంజీవి ఎస్టి కాలనీలో వెలసిన యానాదివాసుల కుల దైవమైన చెంచమ్మ...
*శేష వాహనం పై విహరించిన శ్రీరామచంద్రమూర్తి.* బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్25 బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామం లో కల శ్రీ రామచంద్రమూర్తి స్వామి ఆలయం దసరా బ్రహ్మోత్సవాలు సందర్భంగా శుక్రవారం స్వామి శేష...
సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది 24వ రోజు వినూత్న కార్యక్రమం. నాయకుడంటే హాజరత్ నాయుడే… మనుబోలు. 26.9.2025.(గరుడ దాత్రి) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు...
శ్రీ మహాలక్ష్మి అవతారంలో పోలేరమ్మ దర్శనం. మనుబోలు. 26.9.2025(.గరుడ దాత్రి )స్థానిక కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి అలంకరణ నిర్వహించడం...
సీఎం సహాయనిధి చెక్కుపంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం న్యూస్…విజయవాడ నందు గౌరవ ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.యం. థామస్ గారు, వెదురుకుప్పం మండలం గంటావారిపల్లి...
తాగిన మత్తులో యువకుడు ఆగడం. స్వర్ణముఖి నది బ్యారేజ్ లో దిగిన తాగుబోతు.. బయట కు తీసిపోలీస్ కౌన్సలింగ్. మనుబోలు. 26.9.2025.(గరుడ దాత్రి ) తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు లోశుక్రవారంచిన్ని కృష్ణా...
కాణిపాకంలో లలిత త్రిపుర సుందరి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు కాణిపాకం సెప్టెంబర్ 26( గరుడ ధాత్రి న్యూస్ ) కాణిపాకం దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు దసరా...
రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతి పాకాల రైల్వే ఎస్.ఐ జి.రత్నమాల తిరుపతి జిల్లా, పాకాల పాకాల మండలం ఉప్పరపల్లి సమీపాన ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని...
ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని ప్రజల కోరికను నెరవేర్చండి:: కార్వేటి నగరం (గరుడ దాద్రి): కార్వేటినగరం మండలంలో పార్టీలకతీతంగా ప్రజలందరూ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వేణుగోపాల స్వామి ఆర్చి వరకు ర్యాలీ నిర్వహిస్తూ కార్వేటి...
*స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు* మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక...
ఓం శక్తి ఆలయం వద్ద గోవింద భక్తులకు భారీ అన్నదానం. నగరి సెప్టెంబర్ 26 (గరుడ దాత్రి) నగరి ఓంశక్తి ఆలయం వద్ద తమిళనాడు ఓచ్చేరి నుంచి విచ్చేసిన సుమారు 750 మంది...
తిరుమల, 2025 సెప్టెంబర్ 26 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా...
తిరుమల, 2025 సెప్టెంబర్ 26 బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ చీఫ్ మెడికల్...
గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంప్ వరదయ్యపాలెం సెప్టెంబర్ 26 తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని పాండూరు సచివాలయంలో గిరిజన ప్రజల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక ఆధార్...
*సూపర్ జి.ఎస్.టి.2.0 తగ్గింపు ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి.* *కమిషనర్ ఎన్.మౌర్య* కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సూపర్ జి.ఎస్.టి 2.0 వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని...
*భాగ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి* నారాయణవనం మండలం అరణ్యంకండ్రిగ కు చెందిన భాగ్యం పరమపదించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం అరణ్యం కండ్రిగ చేరుకొని భాగ్యం భౌతిక...
*పిచ్చాటూరు లో భక్తి ప్రపత్తులతో శ్రీవారి గొడుగులు ఊరేగింపు* ✍️ *శ్రీ మలయ పెరుమాళ్ ఆలయానికి గొడుగులు సమర్పణ* మండల కేంద్రమైన పిచ్చాటూరు లో శుక్రవారం సాయంత్రం శ్రీవారి గొడుగులు ఊరేగింపు భక్తి...
*శ్రీ మహాలక్ష్మిగా మరగదాంబిగా అమ్మవారు దివ్యదర్శనం* ✍️ *సురుటపల్లి లో వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు* నాగలాపురం మండలంలోని సురుటపల్లి లోని శ్రీ మంగళ దేవి సమేత పల్లి కొండేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో...
*హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి* నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద హైవేపై గురువారం కారు ఢీకొని బాలాజీ(27) గాయపడిన విషయం తెలిసిందే. నాగలాపురం ఎస్ఐ సునీల్ గాయపడిన వ్యక్తిని నగరి...
శ్రీవారి హంస వాహన సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం రాత్రి హంస వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా...
తిరుమల, 2025 సెప్టెంబరు 25 హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస...
*శ్రీ అన్నపూర్ణ దేవిగా మరగదాంబిగా అమ్మవారు అభయం* ✍️ *సురుటపల్లి లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు* నాగలాపురం మండలంలోని సురుటపల్లి లోని శ్రీ మంగళ దేవి సమేత పల్లి కొండేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి...
భారతీయ జనతా పార్టీ నాగలాపురం మండలంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. సమగ్ర మానవతావాది మరియు అంత్యోదయ మార్గదర్శకుడు, ఆయన భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన అభివృద్ధి నమూనాను ఊహించారు మరియు...
సమస్యలపై ముఖ్యమంత్రికీ శంకర్ రెడ్డి వినతి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని పలు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి వినతి పత్రం అందించారు.గురువారం తిరుపతి...