Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక…

*ప్రజా సమస్యల పరిష్కార వేదిక…*

*సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా 14.11.25 ఉదయం 10:30 గంటలకు కేవీబీ పురం మండలం హెడ్ క్వార్టర్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ( గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన) నందు ప్రజా దర్బార్ నిర్వహించబడును. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపన ఇవ్వవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొనగలరు….*

 

*ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

 

*మీ*

*యం. మునస్వామి యాదవ్*

*టీడీపీ రాష్ట్ర బి.సి సెల్ ప్రధాన కార్యదర్శి*

*కె.వి.బి పురం మండల క్లస్టర్ 5 ఇంచార్జి*

Related posts

రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి

Garuda Telugu News

ఇస్రో కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్

Garuda Telugu News

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. 45 రోజుల్లోనే అనుమతులిస్తాం.. చంద్రబాబు పిలుపు..

Garuda Telugu News

Leave a Comment