Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భాగ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

*భాగ్యం భౌతిక కాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*

నారాయణవనం మండలం అరణ్యంకండ్రిగ కు చెందిన భాగ్యం పరమపదించారు.

 

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం అరణ్యం కండ్రిగ చేరుకొని భాగ్యం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

 

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి

Garuda Telugu News

పేద కుటుంబాలకు భరోసాగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

Garuda Telugu News

విశాఖ సమ్మిట్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి   వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Garuda Telugu News

Leave a Comment