Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి

*రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి*

 

నాగలాపురంలోని ప్రభుత్వ

ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేడ్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రక్తదానం చేశారు. పలువురి ప్రాణాలు కాపా డేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

Related posts

ఘనంగా మాజీ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

Garuda Telugu News

టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి

Garuda Telugu News

తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోనున్న పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి కె హేమమాలిని

Garuda Telugu News

Leave a Comment