Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్

*రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్*

 

*రక్తదానం.. ప్రాణదానమే*

 

అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేద్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో. నాగలాపురం ఎస్ఐ సునీల్ పాల్గొని రక్తదానం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణమా కాపాడటమే అని అన్నారు. ఇదేవిధంగా పలువురు ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్క యువకులూ ముందుకు రావాలని కోరారు

Related posts

మొంథా తుఫాను వలన నీటమునిగిన వరి పంట

Garuda Telugu News

ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేయాలి

Garuda Telugu News

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై సోమిరెడ్డి ట్వీట్

Garuda Telugu News

Leave a Comment