
*తిరుపతి జిల్లా…*
*తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన కొరకు.*
సోమవారం14 వ తేదీ ఏప్రిల్ డా. బి ఆర్ అంబేద్కర్ (ప్రభుత్వ సెలవు దినం) జయంతి సంధర్బంగా *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను* రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ గారి *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక* కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.
జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
