Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గుంతను పూడ్చే దిక్కెవరు….

*గుంతను పూడ్చే దిక్కెవరు..*

 

నాగలాపురం: స్థానిక బజారు వీధిలో తిరుమల మిల్క్ డైరీ ఎదురుగా రోడ్డుకు గుంత ఏర్పడింది.

ఈ గుంత వల్ల ద్విచక్రవాహన దారులు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అంతే కాకుండా వర్షాకాలంలో గుంతలో నీరు నిలిచినప్పుడు బస్సులు, కార్లు వేగంగా గుంతల మీద వెళ్లినప్పుడు రోడ్డు ప్రక్కన నడిచి వెళ్తున్న వారి మీద బురదజల్లుతుంది. ఈ రోడ్డు మీదుగా అటు తహశీల్దారు కార్యాలయానికి ఇటు పంచాయతి కార్యాలయానికి మండల అధికారులు దాటి వెళ్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన సంబందిత ఉన్నత అధికారులు స్పందించి ఈ గుంతను పుడ్చి వేయవలసినదిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related posts

వాయులింగేశ్వర స్వామి అభిషేక సమయ కాలాలు మార్చవద్దు

Garuda Telugu News

శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

Garuda Telugu News

బాధితులకు అండగా ఉండడమే ధ్యేయంగా పనిచేస్తా..

Garuda Telugu News

Leave a Comment