
లైన్ మ్యాన్ సరవణకు ఎంపిపి చేతుల మీదుగా సన్మానం
నాగలాపురం: ఉత్తమ లైన్ మ్యాన్ గా సరవన మంగళ వారం ప్రశంశ పత్రం అందుకున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపిపి కార్యాలయంలో ఎంపిపి సింధూశ్యామ్ ఆద్వర్యంలో లైనామ్యాన్ సరవణకు శాలువ కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వినర్ దేశప్పన్, వార్డు మెంబర్ ఉదయ్ కుమార్ , వైస్ఆర్శీపీ సీనియర్ నాయకులు చెల్లయ్య, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

