Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్

మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించి, యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి..

కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి పరిణామాలతో కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు.

 

Related posts

విద్యుత్ బాధిత కుటుంబానికి సిబ్బంది 85 వేల రూపాయలు ఆర్థిక సాయం.

Garuda Telugu News

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయితీ పన్నులు వసూలు చేయాలి

Garuda Telugu News

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.

Garuda Telugu News

Leave a Comment