Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

8.30 నుండి 11 గంటల వరకు పిచ్చాటూరు మండలంలో పవర్ కట్

 

*08-02-2045  8.30 నుండి 11 గంటల వరకు పిచ్చాటూరు మండలంలో పవర్ కట్*

 

పిచ్చాటూరు మండలంలో శనివారం ఉదయం 8:30 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ కె సుబ్రహ్మణ్యం తెలిపారు.

 

సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ నేపథ్యంలో పిచ్చాటూరు తో పాటు కారూరు గోవర్ధనగిరి వేలూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఈ విద్యుత్ అంతరాయం కలగనున్నట్లు ఆయన వివరించారు.

 

వినియోగదారులు విద్యుత్ సరఫరా నిలిపివేత కు అన్యధా భావించకుండా సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Related posts

అక్రిడేషన్ గడువు పొడిగింపు! జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ 

Garuda Telugu News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

Garuda Telugu News

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ

Garuda Telugu News

Leave a Comment