Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విశాఖలో విహార నౌక…..

 

*|| విశాఖలో విహార నౌక…*

విశాఖపట్నం :

ఏపీ లో పర్యాటకుల అభిరుచి మేరకు ‘క్రూజ్ పర్యటన’ పై నిర్వాహకులు దృష్టిసారించారు…

* ఇప్పటికే పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక కసరత్తు పూర్తయింది….

*విశాఖ సిటీ బీచ్ నుంచి విలాసనౌక (లగ్జరీ యాచ్) నడిపేందుకు వీలుగా ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC)తో డాల్ఫిన్ ఓషన్ క్రూజెస్ సంస్థ ఇటీవల అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది…*

* ఫిషింగ్ హార్బర్ నుంచి పర్యాటక విలాసనౌకలో పర్యాటకులను ఎక్కించుకొని సముద్రంలోనే 4 గంటలు విహరింప జేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు!

 

Related posts

పిచ్చాటూరు లో భక్తి ప్రపత్తులతో శ్రీవారి గొడుగులు ఊరేగింపు

Garuda Telugu News

మిథున్ రెడ్డి మెలిక‌.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!

Garuda Telugu News

నారా గిరీష్ ను సన్మానించిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్…

Garuda Telugu News

Leave a Comment