Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన

*తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన*

ఏపీలో తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.

 

 

Related posts

బిడ్డల విద్యపై… దృష్టి లేని తల్లిదండ్రులు…. సామాన్యుల కు అందని వైద్యం.. ప్రజారోగ్యానికి భరోసా లేదు… వైద్యవిద్య కూడా… రాజకీయమే…

Garuda Telugu News

అయ్యప్ప స్వామి భక్తులు భక్తి సిద్దతో మాల ధరించుకొని స్వామియే అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప కొండ శబరిమల

Garuda Telugu News

చెన్నై సిటీలో విచిత్ర పరిణామం.. సబ్‌వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు…

Garuda Telugu News

Leave a Comment