Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రామయ్య పట్నంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో ప్రశ్నించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్

*రామయ్య పట్నంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో ప్రశ్నించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్*

 

4-2-2025 వ తేదీన రాజ్యసభలో రామపట్నంలో ఏర్పాటు చేసే బిపిసిఎల్ రిఫైనరీ మీద శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ ప్రశ్నించారు.

 

రసాయనాలు మరియు ఎరువుల శాఖ లో రాష్ట్రమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ సమాధానం ఇస్తూ:

 

_1) నెల్లూరు జిల్లా రామయపట్నం ఓడరేవులో 6000 ఎకరాల భూమిలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు కోసం బిపిసిఎల్ ప్రతిపాదనను అంగీకరించబడినది._

 

_2) శుద్ధి కర్మాగారం యొక్క కార్యాచరణ సామర్థ్యం సంవత్సరానికి 9-12 మిలియన్ మెట్రిక్ టన్నులు._

 

_3) ప్రాజెక్ట్ వ్యయం 96,862 కోట్ల రూపాయలు._

 

_4) ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది._

 

_5) ఇది 20 సంవత్సరాల కాలంలో చెల్లించాల్సిన ప్రోత్సాహకంగా 75% పెట్టుబడిని అందిస్తోందని_ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి అనుప్రియ పటేల్ తెలియజేశారు.

 

బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయము, నెల్లూరు

Related posts

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

Garuda Telugu News

క్లస్టర్‌ వ్యవస్థ రద్దు

Garuda Telugu News

కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…

Garuda Telugu News

Leave a Comment