
తిరుమల
భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం
అన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులు
అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన
ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసిన టీటీడీ
ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో
ట్రయల్ రన్ లో భాగంగా
దాదాపు 5వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించిన టీటీడీ
మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు
ఫిబ్రవరి 04వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు
