Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఉబ్బలమడుగు లో యువకుడు మృతి 

  1. ఉబ్బలమడుగు లో యువకుడు మృతి

 

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆరు మంది యువకులు రెండు రోజుల క్రితం విహారయాత్ర కోసం ఉబ్బలమడుగు జలపాతానికి విహారయాత్రకు వచ్చారు, వారిలో యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు బి ఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మంగళవారం సీఐ తిమ్మయ్య, ఎస్సై విశ్వనాధ్ నాయుడు లు తన సిబ్బందితో ఉబ్బలమడుగులో సంఘట సంఘటన స్థలానికి వెళ్లారు. వీరితోపాటు అగ్నిమాపక దళం, అటవీ శాఖ సిబ్బంది, గాలింపు చర్యలు చేయగా ఆ యువకుడు ప్రమాదవశాత్తు రాళ్ల మధ్యలో ఇరుక్కుని సేవమై ఉన్న సంఘటన గుర్తించారు, రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన యువకుడు శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదన సంబంధించిన పూర్తి వివరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related posts

ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు

Garuda Telugu News

సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు

Garuda Telugu News

హోం మంత్రి అమిత్ షా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి

Garuda Telugu News

Leave a Comment