Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ
మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు లేదా
65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఆమె నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Related posts

స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టిటిడి ఛైర్మన్ 

Garuda Telugu News

ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

Garuda Telugu News

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ

Garuda Telugu News

Leave a Comment