Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ అంతరాయం* 

*రేపు విద్యుత్ అంతరాయం*

 

నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ మైన్టేనెన్స్ కొరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయునట్లు ఆయన అన్నారు., విద్యుత్ అంతరాయమునకు మండలంలోని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Related posts

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టరేట్ ప్రదానం

Garuda Telugu News

శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

Garuda Telugu News

2025-26 మొదటి త్రై మాసానికి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ కింద 5 ప్రాధాన్యత….

Garuda Telugu News

Leave a Comment