Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

*విశాఖపట్నం*

18-10-2024

 

*వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు.*

 

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ తరపున ప్రతినిధులు రూ.79,95,116 విరాళం అందజేశారు

 

ఏపీ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఏపీఎఫ్ యూటీఏ) ప్రతినిధులు రూ.లక్ష విరాళం అందజేశారు.

 

విశాఖకు చెందిన ఎస్.జోగేంద్ర రూ.లక్ష విరాళం అందజేశారు.

 

కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

*****

Related posts

రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని

Garuda Telugu News

ముఖాముఖి కార్యక్రమానికి భారీగా హాజరైన మహిళలు

Garuda Telugu News

మిథున్ రెడ్డి మెలిక‌.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!

Garuda Telugu News

Leave a Comment