Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

తిరుపతి, డిసెంబర్ 6 :

మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కర్నాటి శంకర్ రెడ్డి సోదరుడు టిడిపి నేత కందాటి సురేష్ రెడ్డి, టిడిపి మాజీ నగర అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్, ఎం ఆర్ పల్లి టిడిపి నేత ఎన్ రామచంద్రారెడ్డి, గంగులయ్య లు శనివారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సురేష్ రెడ్డి తమ అనుచరులతో ఆలయం వద్దకు చేరుకోగానే చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ సుభిక్షంగా మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి

Garuda Telugu News

రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం

Garuda Telugu News

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

Leave a Comment