Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కీలపూడి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

*కీలపూడి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే*

పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే కీలపూడి గ్రామ సచివాలయానికి చేరుకొని ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించారు.

అనంతరం కార్యాలయం లోని రికార్డులను పరిశీలించి ఉద్యోగులకు దశ నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

జీఎస్టీ ఫలాలు ప్రజలకు అందాల్సిందే

Garuda Telugu News

భారత్–రష్యా యూరియా ప్లాంట్:” ప్రపంచ మార్కెట్‌ను షాక్ చేసిన వ్యూహాత్మక మువ్

Garuda Telugu News

రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని

Garuda Telugu News

Leave a Comment