Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం

*జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం*

తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

తిరుపతి డీఆర్సీ సమావేశానికి విచ్చేసిన మంత్రిని ఎమ్మెల్యే ఆదిమూలం కలుసుకొని శాలువ కప్పి, ఘనంగా సత్కరించారు.

అనంతరం రోడ్లు మరియు భవనాలు శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఎమ్మెల్యే ఆదిమూలం కలుసుకొని నియోజకవర్గంలో రోడ్లు దుస్థితిని వివరించి బాగు చేయాలని కోరారు.

తన వినతులకు ఈఈ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడించారు.

Related posts

అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం

Garuda Telugu News

సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..

Garuda Telugu News

Leave a Comment