Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి.

……………ప్రజా దర్బార్లో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి.

……

♂️ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల్లో చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉందని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి చెప్పారు.శుక్రవారం నాగలాపురం వ్యాపార సంఘం కళ్యాణ మండపంలో కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి విశేష స్పందన లభించింది.

👉ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కార విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు అధికంగా వస్తున్న దృశ్య దీనిపై ఆయా శాఖ అధికారులు దృష్టి సారించడం

Related posts

కల్తీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్: మంత్రి కొల్లు రవీంద్ర

Garuda Telugu News

షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులకు ఘన సన్మానం

Garuda Telugu News

Leave a Comment