Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు

నల్లచెరువు ఆయ కట్టు మెంబెర్ నాగలాపురం తూర్పు కాలనీ నివాసి గౌరీ సొలొమోను కుటంబా న్ని పరామర్శించిన సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారు, ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, CMRF ద్వారా వారి కుటుంబాన్ని ఆదు కుంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లొ మురళి మాజీ యమ్. పీ. పీ, అన్బు, పరశురామ్ శిల్పి, మణి, లక్ష్మణ్, బాబు మొదలియార్, సురేష్, చంద్రరాజు, పళని, షణ్ముగ ఆచారి, గురునాధం , లీలప్రసాద్, నాగయ్య, రమేష్, సత్యవేడు అరుల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెవెన్యూ డివిజన్ వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

Garuda Telugu News

త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం

Garuda Telugu News

వరదయ్యపాలెంలో విషాదం కళాశాలకు వెళుతూ తిరిగిరాని లోకాలకు

Garuda Telugu News

Leave a Comment