Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి…..

పాకాల. తిరుపతి జిల్లా,

 

కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి…..

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయితీ కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మృతదేహం చెరువులో నీటి పై తేలుతుండగా స్థానికులు గుర్తించి, పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related posts

కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో రెండవ రోజు కొనసాగిన పరీక్షలు

Garuda Telugu News

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపండి – కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం

Garuda Telugu News

గాంధి జయంతి.. మద్యం, మాంసం నిషేధం..

Garuda Telugu News

Leave a Comment