Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్…

మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్…

తిరుపతి, నవంబర్ 16 :

కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర నేత తోట వాసుదేవ్ రాయల్ ఆదివారం నెల్లూరు లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తోట వాసుదేవ్ రాయల్ ను అభినందించి శాలువతో ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారందరికీ రుణాలతో పాటు కాపులు ఆర్థికంగా ఎదిగేలా సాయపడాలని మంత్రి వాసుదేవ్ రాయల్ కు సూచించారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం 

Garuda Telugu News

సురూటుపల్లి దేవస్థానం ఈవో లత గారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి -కేవీపీస్

Garuda Telugu News

Leave a Comment