Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ

*విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ*

కేవిబిపురం మండలం కాట్రపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడు గురువారం విద్యుదాఘాతానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న బాధితుడిని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు పరామర్శించారు. శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడి బంధువులు ప్రజాదర్బార్ లో విన్న వించుకోవడం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరడంతో వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన యువకుడు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేసేందుకు సిద్ధం చేయాలని మండల తెలుగుదేశం నాయకులను శంకర్ రెడ్డి గారు ఆదేశించా

Related posts

ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

Garuda Telugu News

కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని చైతన్య పరుద్దాం – పోరాటాలకు సిద్ధం చేద్దాం- ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ తీర్మానం

Garuda Telugu News

జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన..

Garuda Telugu News

Leave a Comment