Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్ డ్రా చేసుకున్న నాగార్జున

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్ డ్రా చేసుకున్న నాగార్జున

TG: సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పై వేసిన పరువునష్టం కేసును ఆయన విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.

Related posts

సూళ్లూరుపేట లో రేపు విద్యుత్ అంతరాయం

Garuda Telugu News

గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దాం…..

Garuda Telugu News

తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

Leave a Comment