Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ మహాలక్ష్మిగా మరగదాంబిగా అమ్మవారు దివ్యదర్శనం

*శ్రీ మహాలక్ష్మిగా మరగదాంబిగా అమ్మవారు దివ్యదర్శనం*

✍️ *సురుటపల్లి లో వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు*

 

నాగలాపురం మండలంలోని సురుటపల్లి లోని శ్రీ మంగళ దేవి సమేత పల్లి కొండేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ అలంకరణలో శ్రీ మరగదాంబిగ అమ్మవారు భక్తులకు దివ్యదర్శనం అందించారు.👆

Related posts

టీడీపీ నాయకులు చంద్రశేఖర్ తండ్రి కీర్తిశేషులు రత్నయ్య సంతాపం తెలిపిన టీడీపీ నాయకులు

Garuda Telugu News

లారీ ఢీకొని ఇద్దరూ మృతి

Garuda Telugu News

50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ 

Garuda Telugu News

Leave a Comment