Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆర్ఎంపీ డాక్టర్ భౌతికకాయానికి నివాళులర్పించి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం

*ఆర్ఎంపీ డాక్టర్ భౌతికకాయానికి నివాళులర్పించి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం*

పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన అర్ఎంపి డాక్టర్ తంగవేలు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గం||లకు నీరువాయి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పద్దు రాజు, నాగరాజు, కరివరధన్,ఆరుమొగం, డిల్లీ,రుకేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని చైతన్య పరుద్దాం – పోరాటాలకు సిద్ధం చేద్దాం- ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ తీర్మానం

Garuda Telugu News

ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు

Garuda Telugu News

ముఖ్యమంత్రి కి ఆహ్వానం

Garuda Telugu News

Leave a Comment