Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు సేవ చేయండి

*ప్రజలకు సేవ చేయండి*

 

*ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశం*

 

*ఎవరికి భయపడకండి అధికారులకు…ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భరోసా*

 

తిరుపతి జిల్లా పిచ్చాటూరు యం కె టి కళ్యాణమండపం నందు ఏడు మండలాల ఎంపీడీవోలు,ఏపీవోలు,ఏపీఎంలు, పశువైద్యాధికారలతో సమావేశం నిర్వహించారు

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గోకులం షెడ్డు,సబ్సిడీ లోన్స్ వంటి అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది

*ప్రజలకు సేవ చేయడమే ప్రధాన ఉద్దేశం*

ప్రతి అధికారి ప్రజల నుంచే వచ్చే సమస్యలను పరిష్కార దశంగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు

ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధికారులు పాల్గొన్నారు

Related posts

ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ

Garuda Telugu News

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు..

Garuda Telugu News

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల బాదుడు, ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

Garuda Telugu News

Leave a Comment