Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటాం: రైతులు

*పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటాం: రైతులు*

 

బుచ్చినాయుడు కండ్రిక మండలం కొత్తపాలెంలోని కొంతమంది రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీఐఐసీ నిర్మాణం కోసం తమ పొలాలను తీసుకుంటోందని, ఎన్నో సంవత్సరాలుగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. నేడు ప్రభుత్వం భూములను తీసుకుంటోందని అలా జరిగితే పొలంలోని ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు ఆవేదన చెందారు.

Related posts

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

Garuda Telugu News

లులు మాల్తో ఏపీ ప్రభుత్వం MoU

Garuda Telugu News

ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే పీ జీ ఆర్ ఎస్

Garuda Telugu News

Leave a Comment