Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ

*పత్రికా ప్రకటన*

చిత్తూరు,మార్చి 8:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17 వ తేదీ నుండి ప్రారంభమవు తున్న నేపథ్యం లో జిల్లా కేంద్రం నకు చేరుకున్న ప్రశ్నా పత్రాలను శనివారం పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్,డి ఈ ఓ వరలక్ష్మీ..

 

స్ట్రాంగ్ రూమ్ గా ఉన్న

డీఈఓ కార్యాలయం పక్కన గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలను భద్ర పరిచారు.

 

అనంతరం పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు ప్రశ్నా పత్రాలను తరలించారు..

 

ఈ ప్రక్రియ ను డి ఆర్ ఓ, డీఈఓ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఏడి వెంకటేశ్వరరావు వీరి వెంట కలరు

సమాచార శాఖ, చిత్తూరు

 

Related posts

ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి.

Garuda Telugu News

అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం

Garuda Telugu News

హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి

Garuda Telugu News

Leave a Comment