Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాగలాపురం లైన్ మ్యాన్ శరవణ కు ప్రశంసా పత్రం

*నాగలాపురం లైన్ మ్యాన్ శరవణ కు ప్రశంసా పత్రం*

 

నేడు లైన్మెన్ దినోత్సవం సందర్భంగా నాగలాపురంలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న జి.శరవణకు ప్రశంసా పత్రం లభించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ దేవ ఆశీర్వాదం, నాగలాపురం డీఈఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

సరఫరా గొలుసు స్థిరత్వంలో శ్రీసిటీ కీలక పాత్ర – ఇండియా-జపాన్ వ్యాపార సమావేశంలో శ్రీసిటీ ఎండీ 

Garuda Telugu News

పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై రోడ్డు ప్రమాదం…

Garuda Telugu News

ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…

Garuda Telugu News

Leave a Comment