Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ

*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ*

 

నారాయణవరం మండలం కళ్యాణపురం లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

 

శనివారం ఒకటో తేదీ రావడంతో ఉదయం నారాయణవనం మండలం కళ్యాణపురంకు చేరుకున్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులు కలుసుకొని పింఛన్లు పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం ద్వారా పేదలకు పింఛన్లు ను వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తుందని ఆయన వివరించారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఆ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Related posts

మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం 

Garuda Telugu News

సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పని చేస్తా..

Garuda Telugu News

రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం

Garuda Telugu News

Leave a Comment