Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాగలాపురంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశము

నేడు నాగలాపురంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశము

 

నాగలాపురం: మండలంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశము ఉదయం 10.30 గంటలకు నిర్వహించబడుతుందని ఎంపిడిఓ వెంకటరత్నమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి, జెడ్పిటిసిలు, వైస్ఎంపిపి, ఎంపిటిసి సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మండల రైతు సంఘ అధ్యక్షులు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, పంచాయతి కార్యదర్శులు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె కోరారు.

 

Related posts

నెల్లూరునగరంలో వైసీపీ జెండాను రెపరెపలాడించాలి

Garuda Telugu News

చెన్నూరు వద్ద కారు ఢీకొని అల్లూరు మురళి(57)అనే వ్యక్తి మృతి

Garuda Telugu News

బాధితులకు అండగా ఉండడమే ధ్యేయంగా పనిచేస్తా..

Garuda Telugu News

Leave a Comment