Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం

గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం

 

AP: ఏపీలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటు బాధితులను రక్షించే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటుకు గురైన వారికి గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబడతాయి. అత్యవసరమైతే రోగికి వెంటనే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Related posts

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ

Garuda Telugu News

అవతార పురుషుడు బి.ఆర్ అంబేద్కర్*

Garuda Telugu News

శ్రీ మహాలక్ష్మి అవతారంలో పోలేరమ్మ దర్శనం…

Garuda Telugu News

Leave a Comment