Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం

గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం

 

AP: ఏపీలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటు బాధితులను రక్షించే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటుకు గురైన వారికి గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబడతాయి. అత్యవసరమైతే రోగికి వెంటనే టెక్టి ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Related posts

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

Garuda Telugu News

రామచంద్రాపురం మండలం పరిధిలోని సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీలు వితరణ మరియు పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు

Garuda Telugu News

శ్రీమతి కొణిదల సుస్మితగారికి స్వాగతం పలికిన అంజూరు చక్రధర్

Garuda Telugu News

Leave a Comment