Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వరదయ్యపాళెం: ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్..!

*వరదయ్యపాళెం: ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్..!*

 

వరదయ్య పాలెంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీఓ సుశీల దేవి ఉత్తర్వులు జారీ చేశారు. సిటిజన్ ఫర్ సివిల్ రైట్స్ ప్రతినిధి ఆశా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీపీఓ నిర్ధారణ కావడంతో సర్పంచ్ వీరభద్రం చెక్ పవర్ రద్దు చేశారు. అలాగే 14వ,15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలు దుర్వినియోగం చేసిన చిట్టిబాబు, నరేశ్, తిరుమల పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.

Related posts

ఆంజనేయస్వామి ఆలయంలో కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు

Garuda Telugu News

టీటీడీలో డిప్యూటీ ఈవోలు బదిలీ

Garuda Telugu News

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి

Garuda Telugu News

Leave a Comment