Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వీరజవాన్ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు 

వీరజవాన్ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

బంగారుపాళ్యం.

బంగారుపాళ్యం మండల పరిధిలోని రాగి మాను పంట పంచాయతీకి చెందిన కార్తీక్ వీర జవాన్ ఇటీవల కాశ్మీర్లో ఉగ్ర దాడిలో వీర మరణం పొందారు బుధవారం కార్తీక్ స్వగ్రామం ఎగువ రాగిమను పెంట నందు జవాన్ కార్తీక్ కర్మ క్రియల్లో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జై చంద్ర నాయుడు, కోదండ యాదవ్, జనార్దన్ గౌడ్, కొండేటి శివ, ఆరిఫ్, గురుస్వామి యాదవ్, బాలకృష్ణ నాయుడు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు

Garuda Telugu News

గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు.. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు

Garuda Telugu News

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

Garuda Telugu News

Leave a Comment