Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం

శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకము మరియు రాత్రి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా అగరంపల్లె చెందిన దేవస్థానం ఎక్స్ చైర్మన్ అగరం మోహన్ రెడ్డి గారు, నిర్వహిస్తారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.

Related posts

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

Garuda Telugu News

నాగమ్మ తల్లి అందరిని చల్లగా చూడాలి

Garuda Telugu News

కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…

Garuda Telugu News

Leave a Comment