Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

*తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు*

 

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యితో పాటు నిత్యావసర సరకుల్లో కల్తీని గుర్తించేందుకు గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) పంపిన అత్యాధునిక ల్యాబ్ పరికరాలు తిరుమల చేరుకున్నాయి. టీటీడీకు గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పెర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే రెండు పరికరాలు అందజేసింది. వాటిద్వారా నెయ్యితోపాటు నిత్యావసర సరకుల నాణ్యత ఎఫ్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం ఉందోలేదో పరిశీలించవచ్చు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం

Garuda Telugu News

అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండ‌గా డిజిటల్ బుక్

Garuda Telugu News

Leave a Comment