Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

 

లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు.

లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.

Related posts

పుత్తూరు-ఊత్తుకోటై హైవేపై రోడ్డు ప్రమాదం…

Garuda Telugu News

సంబేపల్లి చెరువుకు ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి

Garuda Telugu News

గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు

Garuda Telugu News

Leave a Comment